పంద్రాగస్టు వేడుకలు సమీపిస్తున్నాయి. దేశం మొత్తం 79వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునేందుకు సిద్ధమైంది. దేశ స్వాతంత్య్రంలో కీలకపాత్ర పోషించిన మహాత్మాగాంధీ త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేయడానికి నిరాకరించాలంటే నమ్మగలరా…కానీ ఇదే నిజం. అసలేం జరిగింది. ఆగస్టు 15. ఈసారి దేశం మొత్తం 79వ ఇండిపెండెన్స్ డే జరుపుకోనుంది. దేశ స్వాతంత్య్రోద్యమం, జాతీయ జెండా గురించి ఇప్పటి జనరేషన్కు తెలియని అంశాలు ఎన్నో ఉన్నాయి. కీలకమైన ఘటనలు కూడా ఉన్నాయి. ఆ విషయాలు వింటుంటే ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతుంది. […]
బిగ్బాస్ హిందీ సీజన్ 19 కు సంబంధించి కీలకమైన అప్డేట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజమో కాదో తెలియకపోయినా అప్పుడే ట్రోలింగ్ మాత్రం మొదలైపోయింది. పహల్గామ్ దాడి బాధితుని భార్య బిగ్బాస్లో పాల్గొంటుందనే వార్తలో నిజమెంత..పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వివిధ భాషల్లో ప్రసారమౌతున్న రియాల్టీ షో బిగ్బాస్ తాజా వెర్షన్ కూడా మొదలు కానుంది. తెలుగులో సీజన్ 9 ప్రారంభం కానుండగా హిందీలో సీజన్ 19 కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో బిగ్బాస్ హిందీ […]
పంద్రాగస్టు వచ్చేస్తోంది. దేశం మొత్తం స్వాతంత్ర్య వేడుకల్లో మునిగి తేలనుంది. ఎర్రకోట సాక్షిగా మువ్వన్నెల జాతీయ జెండా ఎగురనుంది. అయితే ఈ మువ్వన్నెల జెండా గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీ కోసం.. పంద్రాగస్టు వేడుకలు అంత సులభంగా వచ్చినవి కావు. 200 ఏళ్ల బ్రిటీషు పాలన నుంచి విముక్తి పొందేందుకు చేసిన స్వాతంత్ర్య పోరాటం ఫలితం ఇది. దేశంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న ఇండియా ఈ ఏడాది 79వ ఇండిపెండెన్స్ […]
ప్రయాణీకుల్ని ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థలు తరచూ వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్రీడమ్ సేల్ వచ్చింది. ఇండిపెండెన్స్ డే పురస్కరించుకుని అతి తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్ అందిస్తోంది. ఈ ఆఫర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎయిర్ ఇండియా కొత్తగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఆఫర్ ప్రకటించింది. 79వ ఇండిపెండెన్స్ డేలో భాగంగా ఈ ఫ్రీడమ్ సేల్ అందుబాటులో తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రాజమండ్రి-హైదరాబాద్ బస్సు టికెట్ ధరకే […]
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘంపై కీలకమైన అప్డేట్ వెలువడింది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, జీతాలు ఎంత పెరగనున్నాయో క్లారిటీ వస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొద్దిరోజులుగా 8వ వేతన సంఘం కోసం చూస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం ఈ ఏడాది అంటే 2025 డిసెంబర్ నెలతో ముగియనుంది. కొత్త వేతన సంఘం […]
ఆపరేషన్ సింధూర్ సాధించిన విజయాలకు ఇప్పుడు గూగుల్ సాక్ష్యమిస్తోంది. ధ్వంసమైన జైష్ ఎ మొహమ్మద్ కార్యాలయాలు గూగుల్ ఎర్త్ లో స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం.. జమ్ము కాశ్మీర్ పహల్గామ్ లో ఏప్రిల్ 22వ తేదీన జరిగిన ఉగ్ర దాడి అనంతరం ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. శత్రుదేశంలోకి చొచ్చుకెళ్లిన విమానాలు అక్కడి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి క్షేమంగా తిరిగొచ్చేశాయి. అయితే దీనికి సాక్ష్యమేంటని వాదించేవారికి, భారత్ దాడులు లక్ష్యాన్ని […]
ఉత్తరప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం తనదైన రీతిలో మార్పులను తీసుకువస్తుంది. ఇటీవల రౌడీషీటర్ల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయించాడు. ఇక వాహనాల స్టిక్కర్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వాహనాలపై స్టిక్కర్లు వేసుకుంటే ఆ రాష్ట్ర సర్కార్ చలానాలు కట్టించుకుంటుంది.
ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయ్స్ ఉంటున్నారు. ఇలా ఇద్దరు ఉద్యోగులై ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ తెలిపింది. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైనపుడు వారి పిల్లలను చూసుకునేందుకు వెసులుబాటును కేంద్రం కల్పించింది.
ఆడ పిల్లను అంగట్లో బొమ్మను చేసి అమ్ముతున్నారు కొంత మంది కసాయి తండ్రులు. తాను చేసిన అప్పులకు తన కడుపున పుట్టిన అమ్మాయిలను పరాయి వ్యక్తులకు తాకట్టు పెడుతున్నారు. లేదంటే పెళ్లి పేరిట అంటగడుతున్నారు.
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు కనువిందు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో వింతలు, విశేషాలు మన కళ్ల ముందు అవిష్కరిస్తున్నారు. యూట్యూబ్ చూసి ఎంతోమంది ఔత్సాహికులు తమకు తెలియని విషయాలు చూసి నేర్చుకుంటున్నారు. కొన్ని మంచి ఫలితాలు ఇస్తే మరికొన్ని దుష్ఫలితాలు ఇస్తున్నాయి.