ఓ తండ్రి క్షణికావేశంలో దారుణానికి పాల్పడ్డాడు. కోడి కూర కోసం గొడవ పడి కన్న కొడుకును అతి కిరాతకంగా హత్య చేశాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.