మెగా కోడలిగా, అపోలో ఛారిటీ వైస్ ఛైర్మన్గా బాధ్యతల్లో బిజీగా ఉన్న ఉపాసన కొణిదెల మరోసారి కీలక విషయాలు షేర్ చేసింది. ఇంటి సంగతుల్ని ఎప్పుడూ సోషల్ మీడియా ఫ్యాన్స్తో పంచుకునే ఆమె ఈసారి ఇంకొన్ని సీక్రెట్ల్ రివీల్ చేసింది. మెగాకోడలు ఉపాసన ఇటీవలే అత్తమ్మ కిచెన్ పేరుతో డ్రై హోమ్ ఫుడ్స్ వెంచర్ ప్రారంభించింది. అయితే ఈ వెంచర్ ప్రారంభం వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపధ్యం గురించి చాలామందికి తెలియదు. ఇటీవల ఈ విషయాన్ని ఓ […]
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా కన్పించే మెగా కోడలు ఉపాసన ఈ మధ్యన ఫ్యామిలీ విషయాలు అప్ డేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మామగారు చిరంజీవి, భర్త రామ్ చరణ్ల గురించి క్రేజీ అంశాలు షేర్ చేస్తుంటుంది. చెర్రీకు తాను పెట్టిన ప్రేమ పరీక్ష గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. రామ్ చరణ్-ఉపాసనలది ప్రేమ వివాహం అని అందరికీ తెలిసిందే. అయితే సినిమాల్లో కన్పించే మామూలు ప్రేమ కాదని ఉపాసన అంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ అప్డేట్స్ […]
రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా మిస్ చేసుకున్నాడా..? దానికి కారణం రాజమౌళినా? అవును నేజమే అంటున్నాయి సినీ వర్గాలు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ప్రభాస్ నటించిన సలార్ కోసం దేశం మొత్తమే కాకుండా విదేశాల్లో ఉండే అభిమానులు కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో మూవీ ఊహించుకుంటుంటూనే పిచ్చెక్కిపోతుంది కదూ. మరి ఈ ఇద్దరి కాంబోలో ఆ క్రేజీ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహించేది ఎవరో తెలుసా?
టాలీవుడ్లో ది బెస్ట్ కపుల్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే జంట రామ్ చరణ్-ఉపాసన. సెలబ్రిటీ కుటుంబాలకు చెందిన వీరిద్దరూ.. చాలా డౌన్ టు ఎర్త్గా కనిపిస్తారు. తండ్రి మెగాస్టార్ అని ఎక్కడా ఫోజులు కొట్టడు రామ్ చరణ్. అలాగే ఉపాసన కూడా ఉంటారు
ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన కొణిదెల సింగిల్ మదర్స్ కు అండగా నిలిచారు. వారి పిల్లలకు ఉచితంగా వైద్యం అందించేందుకు నిర్ణయించారు. దీంతో ఆ తల్లులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్ ఉపాసన దంపతులు క్లీంకారాకు జన్మనివ్వడంతో పేరెంట్స్ క్లబ్ లోకి చేరిపోయారు. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతూ విలువైన బహుమతులను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే నటుడు అల్లు అర్జున్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారట.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమ ఇంట లిటిల్ ప్రిన్సెస్ రాకతో కొద్ది రోజులు షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ షణ్ముగం దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ చేస్తున్న సంగతి తెలిసిందే.
మాస్టర్’ తర్వాత దళపతి విజయ్, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫిలిం ‘లియో’. త్రిష కథానాయిక. సంజయ్ దత్, మిస్కిన్, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్, తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. లలిత్ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
రీ ఎంట్రీ తర్వాత జెట్ స్పీడ్తో సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవిలోని మాస్ యాంగిల్ని ప్రేక్షకులకు చూపించడానికి యంగ్ డైరెక్టర్స్ పోటీ పడుతున్నారు. ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ తో సూపర్ హిట్ కొట్టిన చిరు.. మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ చేస్తున్నారు.