బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పూర్తిగా బలపడింది. ఫలితంగా రానున్న 4-5 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలో ముందస్తుగా ప్రవేశించినా ఆశించిన వర్షపాతం కురవలేదు. కానీ గత వారం రోజులుగా సాధారణానికి మించి నమోదవుతోంది. మొన్నటి వరకు లోటు వర్షపాతం ఎదుర్కొన్న గుంటూరు, అన్నమయ్య, వైఎస్సార్ […]