నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో వద్ద స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. బుచ్చిరెడ్డిపాలెం మినగల్లులో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు పంట పొల్లాలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్ధులకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్దులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.