రైల్వే ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకాం చుట్టింది. అతి తక్కువ దరకే ఆహారాన్ని అందించి పేద, మధ్య తరగతి ప్రజల ఆకలి తీర్చే విధంగా చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో ఎంతో మంది ప్రయాణికుల ఆకలి తీరనుంది.
ఈ వారం రోజులు తెలుగు రాష్ట్రాల్లో రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీకో అలర్ట్. తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మీరు ప్రయాణించాలనుకున్న రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయేమో చూసుకోండి.
ఇటీవల జరిగిన ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ ఘటన దేశవ్యాప్తంగా ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలసిందే. అయితే ఈ ఘటన తరహాలో రెండు రైళ్లను ఢీకొనేలా చేస్తామని కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు బెదిరిస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులకు లేఖ రాశారు.
వేసవికాలం రద్దీ కారణంగా సౌత్ సెంట్రల్ రైల్వే స్పెషల్ రైళ్లను నడుపుతోంది. ప్యాసెంజర్స్ రద్దీ బాగా ఉండే ప్రాంతాలలో ఈ స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్లు తెలుస్తుంది. రద్దీ ఎక్కకువగా ఉన్నకారణంగా ఈరైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
మీరు నిత్యం ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణం సాగిస్తుంటారా..? అయితే మీకో గుడ్ న్యూస్. జంట నగరాల నుండి నగర శివారు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం సౌత్ సెంట్రల్ రైల్వే ఎంఎంటీఎస్ సేవలను పెంచింది. మరియు ఉన్నవాటిని పొడిగించింది.
రైళ్ల మీద దాడులు చేస్తున్న ఘటనలు ఈమధ్య పెరిగిపోయాయి. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మిగతా వివరాలు..
టికెట్లు లేని ప్రయాణం నేరం అని తెలిసి కూడా చాలా మంది నిర్లక్య ధోరణితో వ్యవహరిస్తుంటారు. మనల్ని ఎవరు పట్టుకుంటారులే అన్న ధీమాతో టికెట్ తీసుకోకుండానే రైలు ఎక్కేస్తుంటారు. టీసీలు వచ్చి తనిఖీలు చేసే సరికి నలుగురు ముందు పరువు పొగొట్టుకోలేక జరిమానాలు కడుతుంటారు. అనేక మంది ప్రయాణీకులున్నారు ఇదే బాపతు. వీరి నుండి వసూలు చేసిన జరిమానాలు కోట్లను దాటుతున్నాయట.
డబుల్ లైన్ పనుల కారణంగా సికింద్రాబాద్, కాచిగూడ, కర్నూలు, నంద్యాల, గుంటూరు మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని పాక్షికంగా రద్దయ్యాయి. ఆ వివరాలను తెలుసుకుందాం.
సంక్రాంతి అంటే జనాలకే కాదు.. ఆర్టీసీ వారికి, ప్రైవేట్ ట్రావెల్స్ వారికి, రైల్వే వారికి అందరికీ పండగే. ఎందుకంటే పండక్కే కదా జనాలు బస్సుల్లో, రైళ్లలో కిక్కిరిసిపోయి మరీ ఊళ్ళకి వెళ్తుంటారు. డిమాండ్ కి తగ్గట్టు బస్సులు, రైళ్లు ఎన్ని పెంచినా జనానికి అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. కూర్చోడానికి సీట్లు దేవుడెరుగు, నిలుచోడానికి ఒక అడుగు ఉన్నా చాలని తెలంగాణ నుంచి ఆంధ్రా వెళ్లే డెడికేటెడ్ ప్రయాణికులు ఉన్నారు ఈ సమాజం ఆఫ్ తెలుగు […]