ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళికి ఆర్టీసీ ఉద్యోగులకు పండుగ కానుక ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 2013 పీఆర్సీ బకాయిలను ఈ దీపావళికి అందించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా చెల్లింపుల కోసం రూ.210 కోట్ల నిధుల విడుదలకు ఆర్థిక శాఖకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఇప్పటివరకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రూ.2 వేల కోట్లకుపైగా చెల్లింపు బకాయిలు ఉన్నాయి. ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు చాలా ఏళ్లుగా బకాయిపడిన 50 […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య జరుగుతున్న పీఆర్సీ సమస్య సమసిపోయింది. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులకు, జగన్ సర్కార్ కు పోరు నడుస్తోంది. చివరికి ఉద్యోగులు సమ్మె చేసేందుకు సైతం సిద్దమయ్యారు. ఇదిగో ఇటువంటి సమయంలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. సుమారు 7 గంటల పాటు మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మంత్రుల కమిటీ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆమోదముద్ర వేశారు. గత […]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగులు ఎంత అసంతృప్తిగా ఉన్నారో.. ‘చలో విజయవాడ’ కార్యక్రమంతో అర్థం అయ్యింది. ఉద్యోగులను కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నించి కూడా విఫలం అయ్యింది. అయితే ఉద్యోగుల నిరసన సమయంలో అక్కడక్కడా కాస్త ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా.. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి మీద విమర్శలు చేశారు. సజ్జల ఎవరని ఉద్యోగులు ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. […]
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. ప్రభుత్వంపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఏ రేంజ్ లో ఉందో ‘చలో విజయవాడ’తో అర్థం అయ్యింది. ఈ కార్యక్రమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసింది. వారం రోజలు ముందు నుంచే కార్యక్రమాన్ని ఎలా అడ్డుకోవాలి అనే దాని మీద వ్యూహాలు రచిస్తూ వచ్చింది. అనుమతి నిరాకరణ మొదలు ముందస్తు అరెస్టుల వరకు ఎన్ని విధాలుగా ఉద్యోగులను అడ్డుకోవచ్చో అన్ని రకాలుగా ప్రయత్నించింది. అయినా సరే […]
ఉద్యోగులు పంతం నెగ్గించుకున్నారు. పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతం అయ్యింది. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ విజయవంతైనట్లు పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రకటించారు. పోలీసుల అడ్డంకులు, నిర్బంధాలను దాటుకుని సుమారు 50 వేల మంది ఉద్యోగులు విజయవాడ వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.ఇకపై మంత్రుల కమిటితో చర్చలు జరిపేది లేదని స్టీరింగ్ […]
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ యుద్ధం మరింత ముదురుతోంది. ఈనెల 3న ఛలో విజయవాడ కు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలను, ఉద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల డిమాండ్లపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘాలు మూడు డిమాండ్లపైనే ప్రధానంగా పట్టు బడుతున్నాయని.. అయితే ఆ డిమాండ్లకు కాలం చెల్లిందని తెలిపారు. అంతేకాక ఇప్పటికే ఉద్యోగుల […]
పీఆర్సీ, ఉద్యోగులు ఆందోళనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. పీఆర్సీ అమలుతో సహా ఉద్యోగుల కోసం కొన్ని ప్రకటనలు చేశాం. ఉద్యోగ సంఘాలతో ఆ విషయాలను ముందుగానే మాట్లాడాం అని సీఎం జగన్ తెలిపారు. అయితే ఈ సమావేశంలో ఉద్యోగుల సమ్మె విషయంపై గాని, వారి ఆందోళన విషయం, చర్చల విషయం పై గానీ సీఎం జగన్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీన్ని బట్టి చూస్తే ఉద్యోగుల సమ్మె విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికి […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పడుతున్నారు. గత కొన్ని రోజులుగా పీఆర్సీ విషయంలో జగన్ సర్కార్ కు, ఉద్యోగులకు మధ్య వివాదం చలరేగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ సరిపోదని, దానిపై పునరాలోచించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తుండగా, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకుని సర్దుకు పోవాలని జగన్ సర్కార్ చెబుతోంది. ఇదిగో ఇటువంటి సమయంలో తాము ప్రకటించిన కొత్త పీఆర్సీ మేరకు ప్రభుత్వం ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జీతాలను జమ చేస్తోంది. ఈ క్రమంలో […]
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ఉద్యోగులు, ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తున్నారు. పీఆర్సీని వ్యతిరేఖిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు. అంతే కాదు తమ డిమాండ్లకు నెరవేర్చకపోతే.. ఈనెల 7 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఉద్యోగులను బుజ్జగించేందుకు ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉద్యోగులను చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈరోజు మంత్రుల కమిటీతో.. పీఆర్సీ స్టీరింగ్ కమిటీ భేటీ అయింది. […]
ఏపీలో పీఆర్సీ వ్యవహారంపై పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. పీఆర్సీ జీవోలను రద్దు చేయాల్సిందేనంటూ ఓవైపు ఉద్యోగులు ఉద్యమం చేస్తుండగా, ఏపీ సర్కార్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. నూతన పీఆర్సీ అమలుపై పట్టుదలగా ఉంది. ఆ దిశగా తన పని తాను చేసుకుపోతోంది. తాజాగా కొత్త పీఆర్సీకి అనుగుణంగానే జీతాలు, పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయాలంటూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేసే విధానాన్ని వివరిస్తూ ట్రెజరీ అధికారులకు, […]