ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాలకు కేరాఫ్గా మారనుంది. ఇప్పటికే ఆరు విమానాశ్రయాలుండగా మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో ఉంది. ఇప్పుడు మరో రెండు విమానాశ్రయాలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త విమానాశ్రయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో కొత్తగా మూడు విమానాశ్రయాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా అమరావతి, నెల్లూరు, కుప్పంలో విమానాశ్రయాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమరావతి ఎయిర్పోర్ట్ ఇప్పటికే ఆమోదం పొందగా […]
మందుబాబులకు ఫుల్ కిక్ లభించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్న్యూస్ విన్పించింది. ఇక నుంచి మందు షాపుల వద్దే తాగవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మందుబాబులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇక నుంచి లిక్కర్ షాపుల వద్దే తాగేందుకు అనుమతి లభించనుంది. వైన్ షాపుల వద్ద తిరిగి పర్మిట్ రూమ్స్ రానున్నాయి. కొత్తగా వైన్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్స్కు అనుమతి ఇస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ […]
పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్ ఒక్కసారిగా చర్చనీయాంశమౌతోంది. ఓ ప్రైవేట్ ఈవెంట్కు ప్రభుత్వ వాహనంలో హాజరవడం వివాదాస్పదమై ట్రోలింగ్కు దారి తీసింది. అసలేం జరిగింది, నిధి అగర్వాల్ ఏమంటోంది.. టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అవుతోంది. నెటిజన్లు పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఏపీలోని భీమవరంలో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి ఆమె ప్రభుత్వ వాహనంలో హాజరైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలకు సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు.
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు ప్రజల మద్దతు కోసం ఇప్పటి నుంచి పలు రకాల వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.
సాకే భారతి ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. కూలి పనులు చేసుకునే స్థాయి నుంచి పీహెచ్డీ స్థాయికి ఎదిగిన గొప్ప మహిళ. అలాంటి ఆమెకు జగన్ సర్కార్ అండగా నిలిచింది.
ప్రస్తుతం ఏపీలో ఆహా క్యాంటీన్లు హాట్ టాపిక్ గా మారింది. తక్కువ ధరకు పేద ప్రజలకు పట్టణాల్లో క్యాంటీన్ ద్వారా రుచికరమైన భోజనం అందుతుంది. అయితే దీని వల్ల ఎవరికి లాభం?
గత నెల నుంచి టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యులు కొనే పరిస్థితి కనబడడం లేదు. దీంతో ప్రభుత్వం రైతులు, వ్యాపారుల నుంచి మార్కెట్లో టమాటాలు కొనుగోలు చేసి నష్టమైనా గానీ రైతు బజార్ల ద్వారా కిలో రూ. 50కే విక్రయిస్తోంది. ప్రస్తుతం ఏ ఏ జిల్లాల్లో విక్రయిస్తుందంటే?