AP Cabinet Meeting: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ బుధవారం సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మొత్తం 57 అంశాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు! ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ల కోటా శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వాటితో పాటు నేటి సమావేశంలో ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు