ఈ మద్య కొంతమంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై అసహనంలో విచక్షణ కోల్పోతున్నారు. ఎదుటివారిపై దాడులకు తెగబడుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పపడుతూ కుటుంబంలో విషాదాన్ని నింపుతున్నారు.
ఒక యంత్రం పనిచేయాలంటే దానిలోని ప్రతిభాగం ఎంత ముఖ్యమో అదే విధంగా మానవునిలో కూడా జీవక్రియలు సక్రమంగా జరగాలంటే ప్రతి అవయవం అంతే స్థాయిలో కీలకపాత్ర పోషిస్తాయి. ఏ అవయవంపాడైన కూడా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది.
టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికా వెళ్లిన ఆయన సర్జరీ కోసమే వెళ్లారని తెలుస్తోంది. దీంతో మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
కోటలు మేడలు కట్టాలన్నా, కాటికి నలుగురు మోయాలన్నా ప్రతీది డబ్బుతోనే ముడిపడి ఉన్నది. నేటి రోజుల్లో డబ్బులేని జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. కాగా ఓ వ్యక్తి వందల కోట్లు లాటరీలో గెలుచుకుని కుటుంబసభ్యులకు తెలియకుండా సాధారణ జీవితాన్ని గడిపారు.
ప్రతి ఒక్కరు బాగా సంపాదించుకుని కూడా బెట్టుకోవాలని కోరుకుంటారు. అందుకోసం రేయింబవళ్లు కష్టపడి శ్రమిస్తుంటారు. అలా ఎంతో మంది కోట్లాది రూపాయలు కూడా బెట్టుకుంటారు. చాలా తక్కు మంది చేస్తుంటారు. కొందరు పేద కుటుంబాలకు కోట్లాది రూపాయలు సాయం చేస్తుంటారు.
నేటికాలంలో కొందరు పబ్లిక్ ప్రదేశాల్లో శృతిమంచి ప్రవర్తిస్తున్నారు. ట్రైన్లు, బస్సులో పిచ్చి పిచ్చిగా అరుస్తూ రచ్చ చేస్తుంటారు. అలాంటి వారిని కొందరు అదుపు చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
అమ్మ అంటే కనిపించే దేవత అని అర్థం. అయితే నేటి కాలంలో కొందరు.. అమ్మ అనే మాటకే అపకీర్తి తెస్తున్నారు. పరాయి వారి మోజులో పడి పిల్లలను దారుణంగా హింసిస్తారు. తాజాగా ఓ మహిళ రెండో భర్త.. ఆమె పిల్లల చర్మాన్ని కత్తెరించాడు.
వేసవి కాలంలో వడదెబ్బ తగలడం చాలా సహజం. మన దేశంలో వడదెబ్బ కారణంగా ఏటా చాలా మంది మృతి చెందుతారు. కానీ వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం ఉండదు. కానీ తాజాగా ఓ చోట వడదెబ్బ కారణంగా మృతి చెందిన బాధితుడి కుటుంబానికి భారీ పరిహారం ఇచ్చారు. ఆ వివరాలు..
విదేశాల్లో భారతీయులపై దాడులు జరగడం గత కొంతకాలంగా పెరుగుతోంది. ఎలాంటి కారణం లేకుండానే ఇండియన్స్పై కొందరు దుండగులు దాడి చేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. భారతీయ నటుడిపై అమెరికాలో కత్తితో దాడి జరిగింది. ఆ వివరాలు..
ఇటీవల సినీ ఇండస్ట్రలో వరుస మరణాలు విషాదంలో ముంచేస్తున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలతో పాటు ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూయడంతో అటు వారి కుటుంబ సభ్యులు ఇటు అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు.