ఇప్పటివరకూ ఐపీఎల్ మ్యాచులను ఉచితంగా ప్రసారం చేసిన జియో సినిమా యాప్ ఇకపై డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఐపీఎల్ మ్యాచులు ఉచితంగా చూడలేమా? సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఎంత ఉంటుంది? ఎప్పటి నుంచి అమలు చేస్తుంది? అన్న అనుమానాలు వినియోగదారుల్లో మొదలయ్యాయి. మరి మీకేమైనా అనుమానాలు ఉంటే వెంటనే నివృతి చేసుకోండి.
భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు ఎంతో క్రేజ్ ఉంది. వాటిలో మరీ ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ కి ఎక్కువ యూజర్స్ ఉంటారు. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో నెట్ ఫ్లిక్స్ కు ఆదరణ తగ్గిందనే చెప్పాలి. ఇప్పుడు ఆ సంస్థ పలు దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
ఇంటర్నెట్ వినియోగం పెరిగాక ఓటీటీలకు ఆదరణ బాగా పెరిగింది. ఇక కరోనా మహమ్మారి రాకతో సినిమా హాల్స్ పై నిషేధం విధించడంతో.. ఓటీటీ యాప్ ల బిజినెస్ ఉహకందని రేంజ్ లో అభివృద్ధి చెందింది. అలాగే ఓటీటీ యాప్ లు సైతం.. కామెడీ షోలు, వెబ్ సిరీసులు, కొత్త సినిమాలు, డైలీ సీరియల్ ఎపిసోడ్ లతో వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నాయి. కస్టమర్లు కూడా ఈ యాప్ ల వల్ల బాగా ఎంటర్టైన్మెంట్ లభిస్తుండంతో వీటి వైపు క్యూ […]
దేశంలోనే అతి పెద్ద టెలికాం నెట్ వర్క్ కంపెనీల్లో ఒకటైన ఎయిర్టెల్ తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. పోస్ట్ పెయిడ్ ప్లాన్లలో భాగంగా ఉచితంగా అందిస్తున్న అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ గడువును గుట్టుచప్పుడు కాకుండా తగ్గించింది. కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీలకు ఆదరణ బాగా పెరిగింది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కూడా మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. రాను రాను జనాలు ఓటీటీలకు ఆకర్షితులవున్నారు. టెలికాం కంపెనీలు దీన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. […]
దేశంలో ఐపీఎల్ సందడి మొదలయ్యింది. మ్యాచులు ఎప్పుడు మొదలవుతాయా అని క్రికెట్ ప్రేమికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. లీగ్ మొదలవ్వడానికి ఇక గంటల సమయం మాత్రమే మిగిలివుంది.మార్చి 26 నుంచి మ్యాచులు ప్రారంభం కానున్నాయి. అయితే.. ఐపీఎల్ మ్యాచులను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తూ ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ బంపరాఫర్ ప్రకటించింది. ఐపీఎల్ అభిమానుల కోసం ప్రత్యేకంగా క్రికెట్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్లలో అన్లిమిటెడ్ బెనిఫిట్స్ తో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కిన మాసివ్ చిత్రం ‘భీమ్లా నాయక్‘. గత నెలలో(ఫిబ్రవరి 25న) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. అయితే.. ప్రస్తుతం ఓటిటిల ట్రెండ్ నడుస్తుండటంతో.. థియేట్రికల్ రిలీజైన ఏ సినిమా అయినా కొద్దిరోజులకే ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో భీమ్లా నాయక్ కూడా ఓటిటి స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. భీమ్లా నాయక్ ఓటిటి […]
టెలికాం రంగంలో ప్రధానంగా రిలయన్స్ జియో, భారతి ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఏదైనా ఒక కంపెనీ ఒక ఆఫర్ ప్రకటించింది అంటే.. మరొక కంపెనీ అంతకుమించిన ఆఫర్ తో కస్టమర్లను ఆకర్షించేలా సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతున్నాయి. గతంలో అన్ లిమిటెడ్ టాక్ టైమ్ తో యూజర్లను కట్టిపడేసిన ఈ కంపెనీలు..ఇపుడు ఓటీటీ రంగం వైపు యూజర్ల దృష్టి మళ్లిస్తున్నాయి. కరోనా మహమ్మారి వల్ల సినీ ప్రేక్షకులు.. […]