విద్యుత్ వినియోగదారులకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. విద్యుత్ బిల్లులు తగ్గించుకునేలా ఎలక్ట్రిసిటీ రూల్స్ 2020ని అమలులోకి తీసుకురానుంది. ఈ కారణంగా విద్యుత్ బిల్లులు తగ్గుతాయని వెల్లడించింది.
బట్టలు ఉతకాలన్నా, వేడి నుంచి ఉపశమనం పొందాలన్నా ఎక్కువగా విద్యుత్ పరికరాల వైపే చూస్తున్నారు. వాషింగ్ మిషన్లు, కూలర్లు, ఎసిలు వాడకం ఎక్కువై పోయింది. దీంతో కరెంట్ బిల్లులు కూడా అధికంగా వచ్చి వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. కరెంట్ బిల్లును నియంత్రించుకునేలా ఓ ప్రత్యేకమైన లైట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
కరెంటు బిల్లు చెల్లించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఎవరూ లేని మహిళ అని చూడకుండా.. ఆమె కరెంటు బిల్లు కట్టలేదని ఆమె గౌరవాన్ని నడిరోడ్డు మీద నిలబెట్టేశారు. ఆమె స్నానం చేస్తుండగా ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు ఇంట్లో దూరి ఆమె వద్దంటున్నా వినకుండా..
సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు అప్డేట్ అవుతున్నారు. జనాలు ఓ రకమైన నేరాల గురించి అవగాహన పెంచుకునేలోపే.. మరో రకమైన నేరాలకు తెర తీస్తున్నారు. తాజాగా మరో తరహా కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
క్రికెట్ మ్యాచ్ ను స్టేడియంలో చూస్తేనే మజా.. బ్యాట్స్ మెన్ ఫోర్లు, సిక్సర్లు కొడుతుంటే తోటి ప్రేక్షకులతో కలిసి ఈలలు కొడుతూ.. డ్యాన్స్ లు చేస్తూ.. మ్యాచ్ ను చూస్తే అది మనకు జీవితాంతం గుర్తుకు ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే టీమిండియా-సౌతాఫ్రికా ల మధ్య మెుదటి టీ20 మ్యాచ్ కేరళలోని తిరువనంతపురంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ మైదానంలో ఈ నెల 28న జరగనుంది. కానీ ఇప్పుడా మ్యాచ్ జరుగుతుందా?లేదా? అన్నది అనుమానంగా మారింది. దానికి కారణం […]
ఏ ప్రభుత్వం అయినా లేదా సంస్థ అయినా అభివృద్ధిలోకి రావాలి అంటే అందులో ఉద్యోగులది కీలక పాత్ర. వారు సంస్థను తమ సొంతం అనుకుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతోంది. ఇక కంపెనీ కూడా తన ఉద్యోగుల కష్టనష్టాలను కూడా చూసుకుంటేనే సంస్థపై వారికి నమ్మకం పెరిగి తమ శక్తి సామర్థ్యాల మేరకు పని చేసి కంపెనీ లాభాలకు దోహద పడతారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఓ యజమాని తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు భారీ […]
అమారవతి- స్మార్ట్ ఫోన్ వినియోగంతో అత్యాధునిక టెక్నాలజీ మన అరచేతిలోకి వచ్చింది. దాంతో ఇంట్లో కూర్చునే అన్ని పనులు చక్కబెడుతున్నాం. గ్యాస్ బుక్ చేయడం, కరెంట్ బిల్లు కట్టడం, ఆన్ లైన్ షాపింగ్ ఇలా అన్ని పనులు చక్కబెడుతున్నాం. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయంతో రాష్ట్రంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి తెర తీసింది. ఎవరి ఇంటి మీటర్ కు వారే రీడింగ్ తీసి బిల్లులు పొందేలా ఏపీ రాష్ట్ర ఇంధన శాఖ నూతన […]
యాదాద్రి భువనగిరి జిల్లాలో కరెంటు బిల్లుతో ఓ దుకాణ యజమానికి షాక్ కొట్టింది. అదేంటీ కరెంటు ముట్టుకుంటే కదా షాక్ తగిలేదీ.. కానీ బిల్లు చూసి షాక్ తినడం ఏంటా అని అనుకుంటున్నారా.. ఆ బిల్లులో వచ్చిన మొత్తం చూస్తే ఎవరికైనా షాక్ కొట్టడం ఖాయం. వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా 6 లక్షల 46 వేల 360 రూపాయలు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ షాపింగ్ కాంప్లెక్స్లో సొప్పరి […]