‘పనికి తగిన ప్రతిఫలం’.. ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో అమల్లో ఉంది. పూర్వ కాలంలో చేసిన పనికి వస్తు, ధాన్య రూపంలో ప్రతిఫలం చెల్లించేవారు. ఇక రాజుల కాలంలో కొందరు పనికి ప్రతిఫలంగా భూములు ఇచ్చేవారు. ఇప్పుడు రాజులు, రాజ్యాలు పోయాయి. ప్రజాస్వామ్య నడుస్తోంది. ప్రస్తుతం పనికి డబ్బుల రూపంలో వేతనం ఇస్తున్నారు. ఎక్కడైనా ఇలానే జరుగుతుంది. అయితే కరోనా తర్వాత నుంచి డబ్బు విలుప పడిపోతుండటంతో.. ఓ కంపెనీ వినూత్న నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీలో […]
సాధారణంగా కంపెనీలు.. ఉద్యోగుల ప్రతిభ, వారి పని తీరు ఆధారంగా జీతాలు పెంచడం, బోనస్లు ఇవ్వడం చేస్తుంటాయి. ఇక సెలవుల విషయంలో ప్రతి కంపెనీకి ఓ పాలసీ ఉంటుంది. దాని ప్రకారమే సెలవులు మంజూరు చేస్తుంది. క్యాజువల్ లీవ్స్, సిక్ లీవ్స్ పేరిట కంపెనీల్లో రకరకాల లీవ్స్ ఉంటాయి. అయితే ఏ కంపెనీ కూడా ఉద్యోగులకు అధిక మొత్తంలో సెలవులు ఇవ్వదు. ఏదో తీవ్ర అనారోగ్య సమస్య ఉంటే తప్ప.. నెలల పాటు సెలవులు మంజూరు చేయదు. […]
సాధారణంగా వర్కింగ్ టైమ్ లో నిద్రపోయేందుకు ఏ కంపెనీ ఒప్పుకోదు. కానీ కొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగుల ఆరోగ్యం గురించి ఆలోచిస్తాయి. అందుకోసం వారి ఆరోగ్యానికి సంబంధించి అనేక బెనిఫిట్స్ ను కంపెనీలు ఇస్తుంటాయి. ఈ క్రమంలో ఉద్యోగుల సౌకర్యం కోసం కొన్ని విషయాల్లో అనుమతులు కూడా ఇస్తుంటాయి. ఈక్రమంలో కొన్ని కంపెనీ ఇచ్చే ఆఫర్ లో విచిత్రంగా ఉంటాయి. తాజాగా ఓ కంపెనీ.. వర్క్ అవర్స్ లో నిద్రపోయేందుకు అనుమంతిచింది. మరి నిద్రపోయే బంపర్ ఆఫర్ […]
వాహనాలు వెదజల్లే కాలుష్యంతో వాతావరణంపై పెను ప్రభావం చూపుతుంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు భారంగా మారటంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది. దీంతో ప్రత్యామ్న్యాయల పై ప్రభుత్వాలతో పాటు వాహనదారులు కూడా దృష్టి సారించారు. ప్రస్తుతం మార్కెట్లో కొత్త ట్రెండ్ మొదలైంది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హీరో లెక్ట్రో ఎలక్ట్రిక్ సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.25వేలు నిర్ణయించింది. దేశ విదేశాల్లోని అపీలు […]
ఎక్కువ మంది ఉద్యోగులు కలిగి ఉన్న కంపెనీగా టీసీఎస్ అరుదైన ఘనత సాధించింది. 155దేశాల నుండి వివిధ విభాగాల్లో పనిచేస్తున్నవారు ఇక్కడ ఉన్నారు. మొత్తం ఉద్యోగుల్లో 36.2శాతం మహిళా ఉద్యోగులు ఉన్నారని టాటా గ్రూపు వెల్లడించింది. ప్రస్తుతం జూన్ 30వ తేదీ వరకు చూసుకుంటే, 509,058మంది ఉద్యోగులు ఉన్నారు. కొత్తగా 20వేలకై పైగా ఉద్యోగులను తీసుకున్నారు. దీంతో ఉద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అందువల్ల దేశంలో ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీగా రికార్డుకెక్కింది. 1963లో జన్మించిన […]
ఎన్నో కంపెనీలు దేశ, ప్రపంచంలోని కష్టనష్టాలను చూసి సహృదయంతో ఎన్నో మిలియన్ల డాలర్లను దానం చేసాయి. స్వార్జితమే అయినా కరువు పరిస్థితులను, కరోనా స్థితిగతులను అర్ధం చేసుకుని తమ దాతృత్వాన్ని చాటుకున్నాయి. అయితే., గడిచిన 100 ఏళ్లలో అత్యధికంగా దానం చేసిన ఘనత మన భారతీయుడి కే దక్కింది. అతను భారతదేశపు అతిపెద్ద వ్యాపార సంస్థ టాటా గ్రూప్ ను స్థాపించాడు. ప్రపంచంలో ఇప్పటి వరకూ అత్యధిక దానం చేసి సేవా కార్యక్రమాలకు నగదు ఖర్చు చేసిన […]
అమోజాన్, బ్లూ ఆరిజిన్ సంస్థల అధినేత జెఫ్ బెజోస్, తన తమ్ముడు మార్క్ తో కలిసి బ్లూ ఆరిజిన్ చేపట్టిన మొదటి అంతరిక్ష యాత్ర లో జులై 20 న పాల్గొననున్నాడు. అమెజాన్ సంస్థ సీఈవో కల నెరవేరబోతోంది. అంతరిక్షంలో ప్రయాణించాలని ఆయన కలలు కనేవారు. తన సోదరుడితో అంతరిక్షంలో విహరించనున్నట్లు జెఫ్ బేజోస్ స్వయంగా వెల్లడించారు. ఇన్ స్ట్రా గ్రామ్ లో ఈ విషయాన్ని పోస్టు చేశారు. బేజెస్ కు చెందిన స్పేస్ కంపెనీ బ్లూ […]
బిల్డింగ్ కట్టాలంటే ప్లాన్ గీయాలి… ఎస్టిమేషన్ వెయ్యాలి…ఇటుకలు,సిమ్మెంట్ ఇనుము ఇలా ఎన్నో కొనాలి. ఇవన్నీ ఒకెత్తు. కట్టాలంటే ఎంతమంది కూలీలూ మేస్త్రీలు కావాలి. ఇల్లు కట్టి చూడు అన్నారు అందుకే. అందులో ఎన్నో సాధకబాధకాలు. అయితే ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ కడుతున్నాం. అయితే ఇందులో వేగం పెరిగింది. అదీ రికార్డ్ స్థాయిలో. ఏకంగా 10 మనుషులు నివసించే 10 అంతస్థుల భవనాన్ని చైనా చాంగ్షాకు చెందిన బ్రాడ్ గ్రూప్ కంపెనీ తేలికగా కేవలం […]
రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీనిని కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా మరో నాలుగు వారాల్లో కట్టడి చేసే మందు అందుబాటులోకి రానుందని చెబుతున్నారు నిపుణులు. కరోనాకు మరో సరికొత్త ఔషధం అందుబాటులోకి వచ్చింది. కెనడాకు చెందిన బయోటెక్ కంపెనీ ‘శానోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ ముక్కులో స్ప్రే చేసే నైట్రిక్ నాసల్ స్ప్రే (ఎన్ఓఎన్ఎస్)ను తయారుచేసింది. కరోనా బాధితుల్లో వైరల్ లోడును ఇది 99 శాతం తగ్గిస్తుందని పేర్కొంది. […]
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ తన భార్యతో విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో అతని వ్యక్తిగత వివరాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం కంపెనీ మహిళా ఉద్యోగితో బిల్గేట్స్ నెరిపిన అక్రమ సంబంధం తాజాగా చర్చనీయాంశమైంది. రెండేళ్ల క్రితమే కంపెనీ దృష్టికొచ్చిన ఈ వ్యవహారంపై దర్యాప్తు కూడా జరిగినట్లు తెలుస్తోంది. దర్యాప్తు పూర్తికాకముందే మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి బిల్గేట్స్ తప్పుకోవడం కొసమెరుపు. బిల్ గేట్స్ ఆ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగి మధ్య ఉన్న సంబంధంపై మైక్రోసాఫ్ట్ […]