పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు నాగమణి. గతంలో ఆమె భర్త మరణించాడు. దీంతో అప్పటి నుంచి నాగమణి ఉన్న ఇద్దరు కూతుళ్లను చూసుకుంటూ సంసారాన్ని ఈడ్చుకుంటూ వచ్చింది. అయితే నాగమణికి స్థలం వివాదంలో భాగంగా ఆమెకు వైరాకు చెందిన ఓ వ్యక్తితో పాత గొడవలు ఉన్నాయి. ఈ భూ వివాదం పరిష్కారం కోసం నాగమణి ఆమెకు తెలిసిన ఓ వ్యక్తిని సాయం అడిగింది. నాగమణి సాయానికి ఆ వ్యక్తి సరే అన్నాడు. కానీ, ఇక్కడ ఓ […]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనంతపురంలో ప్రారంభించిన కౌలు రైతు భరోసా యాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకుంది. శనివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించారు. కౌలురైతు కుటుంబాలను కలుసుకొని ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం చింతలపూడిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, పార్టీపై నిప్పులు చెరిగారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. భూం […]