తెలంగాణ ఆర్టీసీ ఎండీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ ఆర్టీసీలో ఎన్నో కీలక మార్పులు తీసుకువచ్చారు. ప్రజలు ఎక్కువ శాతం ప్రైవేట్ వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విధంగా పలు పథకాలు అందుబాటులోకి తెస్తున్నారు.
బెంగళూరులోని ఫోర్టిస్ హాస్పటల్లోని డాక్టర్లు 13 మంథ్స్ చిన్నారి రెండు కిడ్నీలును 30 సంవత్సరాల వ్యక్తికి అమర్చారు. రోబోటిక్ ఎన్-బ్లాక్ అనే విధానంలో ఈ ఆపరేషన్ను సక్సెస్ చేశారు.
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా వైద్యశాస్త్రంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వైద్యులు ఇప్పటికే ఎన్నో అద్భుతమైన శస్త్రచికిత్సలు చేశారు. తాజాగా భారతదేశంలో మరో అద్భుతమైన ఆపరేషన్ ను వైద్యులు సక్సెస్ చేశారు. ఓ బాలుడికి తెగిపోయిన మర్మాంగాన్ని తిరిగి అతికించారు. అతను మళ్లీ ఎప్పటిలాగానే జీవితాన్ని కొనసాగించొచ్చని వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ శస్త్రచికిత్స వార్త వైరల్ గా మారింది. ఆ ఆపరేషన్ వివరాలు ఇలా ఉన్నాయి. నైజీరియాకి […]
పాకిస్తాన్ కు చెందిన నేతలు, అధికారులు, క్రికెటర్లు.. వ్యక్తులు ఎవరైనా ఏదొక సందర్భంలో భారత్ ను తల్చుకోనిదే వారికి పూట గడవదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ రమీజ్ రాజా మరోసారి ఆ విషయాన్ని రుజువు చేశాడు. సమయం ఏదైనా, సందర్భం ఏదైనా ఇండియాపై తమ అక్కసు వెళ్లగక్కడమే వారి లక్ష్యం. లేదంటే శ్రీలంక మీద మ్యాచ్ గెలిస్తే భారత్ పై గెలుపును గుర్తు చేసుకుంటూ వ్యాఖ్యలు చేశాడు. విషయం ఏంటంటే.. పాకిస్తాన్ జట్టు 2 టెస్టుల […]
అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు. అయినా మనీదే రాజ్యం అన్నాడు ఓ సినీ కవి. ఈ మాట అక్షర సత్యం. ఈ ప్రపంచాన్ని ముందుకి నడిపించే ఆరో భూతంగా ఇప్పుడు డబ్బు తయారైంది. కానీ.., కరెన్సీ కక్కుర్తిలో పడి.. కొందరు రక్తసంబధాలకు, మూడు ముళ్ల బంధానికి కూడా విలువ ఇవ్వడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే బెంగుళూరులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో నివాసం ఉండే మమత, ముకుంద భార్యాభర్తలు. ఉన్నత […]
సాధారణంగా ఎవరికైన హఠాత్తుగా బోలెడంత బంగారం దొరికితే ఏం చేస్తారు? ఠక్కున దాచేస్తారా.. లేదా ఎవరు పోగొట్టుకున్నారో తెలుసుకుని భద్రంగా వారి అప్పగిస్తారా? ఆ నిర్ణయం అనేది బుద్ధిని బట్టి ఉంటుంది. తాజాగా ఓ రైల్వే గార్డు చేసిన పనికి అందరు ఫిదా అయ్యారు. ఓ రైల్వే ప్రయాణికుడు పొగొట్టుకున్న లక్షల విలువైన బంగారం ఉన్న సూట్ కేసు ఆ గార్డుకు దొరికింది. కేవలం గంటల వ్యవధిలోనే యజమాని గుర్తించి సొమ్ము అప్పగించాడు. వెయ్యి రూపాయల దొరికిన […]
శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా-2022లో భాగంగా బెంగళూరు వేదికగా రెండో టెస్టు కొనసాగుతోంది. రెండు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0తో లీడ్ లో ఉంది. మొదటి టెస్టును మూడురోజుల్లోనే ముంగించిన విషయం తెలిసిందే. రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టెస్టులో మాత్రం ఇండియా బ్యాటింగ్ లైనప్ ను శ్రీలంక బౌలర్లు బాగానే ఇబ్బంది పెట్టారు. అయితే అదంతా బౌలింగ్ గొప్ప తనమే కాదు.. పిచ్ మహిమ కూడా అంటున్నారు అభిమానులు. […]
కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు కెంగేరి వద్ద గత ఆగస్ట్ లో రైలు కింద పడి యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. ఇటీవల ఈ యువ వైద్యుడి ఆత్మహత్య కేసులో హనీట్రాప్ కుట్ర బయటపడింది. ఈ కేసుకు సంబంధించిన ముఖ్య నిందితుండిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సార్థిక్ అనే ఎంబీబీఎస్ విద్యార్థి బెంగుళూరులో నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఒక రోజు కొత్త […]
బెంగళూరు- కర్ణాటక ప్రభుత్వం కీలక చట్టాన్ని తీసుకువస్తోంది. దీంతో ఇకపై కర్ణాటక రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడి చట్టరిత్యా నేరం. ఈ మేరకు బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం మతమార్పిడి నిరోధక బిల్లు 2021ని సోమవారం ఆమోదించింది. కర్ణాటక మంత్రివర్గ ఆమోదం పొందిన ఈ బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. కర్ణాటకలో మతమార్పిడి నిరోధక బిల్లు ఉత్తర్ ప్రదేశ్ లో మతమార్పిడి చట్టన్ని అనుసరించి రూపొందించారు. ఈ నూతన చట్టం మత మార్పిడిని నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణిస్తుంది. […]
చెన్నై- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో కన్నడ నాట విషాదం నెలకొంది. పునీత్ రాజ్ కుమార్ సినిమా ఇండస్ట్రీకే కాదు, సమాజంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలలకు సాయం చేయడంతో పాటు, మొత్తం 1800 పిల్లలకు సొంత ఖర్చుతో చదువు చెప్పిస్తున్నారు. మరిప్పుడు పునీత్ రాజ్ కుమార్ వెళ్లిపోయిన నేపధ్యంలో ఆ పిల్లల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. ఇదిగో ఇటువంటి సమయంలో పునీత్ రాజ్ కుమార్ మనస్పూర్తిగా చేస్తున్న […]