ఇటీవల రోడ్డు పై పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. చేపలు,కోళ్లు,లిక్కర్, నూనె వాడుకునే ఇతర వస్తువుల లోడ్ తో వెళ్తున్న వ్యాన్లు, లారీలు, ట్యాంకర్లు బోల్తా పడితే.. డ్రైవర్, క్లీనర్ చచ్చారా? బతికారా? అన్నది చూడకుండా వాటిని పట్టుకుపోయే పనిలో నిమగ్నం అవుతున్నారు జనాలు. ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.
దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ ఎక్కువై పోతున్నాయి. ఒక్కరు చేస్తున్న తప్పుకి ఎంతో మంది మరణిస్తున్నారు. దీంతో ఇంట్లో పెద్దదిక్కు కోల్పోయి అనాథలుగా మిగులుతున్నారు.
అందరికీ ఆటోలు ఎంతో అందుబాటులో ఉన్నా కూడా.. చాలా మంది వాటిలో ప్రయాణించేందుకు భయపడుతూ ఉంటారు. ఎందుకంటే భద్రత పరంగా ఆటోల్లో ఎలాంటి ప్రత్యేకమైన ఫీచర్స్ ఉండవు. కానీ, ఇకనుంచి ఆటోల్లో అలాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉండనున్నాయి. ఇకపై ఆటోల్లో కూడా సీట్ బెల్ట్స్ ఉండబోతున్నాయి.
నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. వివిధ కారణలతో ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే కొందరు చేసే నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు అమాయకులు బలవుతున్నారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్రాభివృద్ది కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు కేటీఆర్. రాష్ట్రంలో ఐటీ విస్తరణ..పెట్టుబడుల ఆకర్షణలో తనదైన సత్తా చూపిస్తున్నారు. అంతేకాదు కష్టాల్లో ఉన్నవారికి సొంతమనిషిలా ఆదుకుంటారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ముందే మెుదలైంది. ఈ సందడిని బాలకృష్ణ.. వీరసింహారెడ్డితో మెుదలెడితే.. మెగాస్టార్ పూనకాలు లోడింగ్ వాల్తేరు వీరయ్యతో కంటిన్యూ చేస్తున్నారు. కె. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ యాక్షన్, కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ల వద్ద మాస్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ రచ్చ రచ్చ […]
భారత దేశంలో ప్రతిరోజూ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు కొంత మంది మగాళ్లు మృగాలుగా మారిపోతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళలు ఎవరినీ వదలడం లేదు.. పైశాచికంగా అత్యాచారాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా ఎలాంటి మార్పులు మాత్రం రావడం లేదు. ఓ అమ్మాయి ఆటో డ్రైవర్ లైంగికంగా వేధించడంతో భయంతో కదులుతున్న ఆటో దూకిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. వివరాల్లోలకి వెళితే.. ఔరంగబాద్ […]
ఓలా, ఉబెర్, ర్యాపిడో.. ఈ పేర్లు సిటీలలో ఉండేవారికి బాగా పరిచయమే. అసలు ఇవి లేకపోతే చాలామంది పనులు ఆగిపోతాయనే చెప్పాలి. ఎందుకంటే అందరూ మెట్రోలు, ఎంఎంటీఎస్లు, రైళ్లలో వెళ్లాలి అంటే అవ్వకపోవచ్చు. కొందరికి అంత ఓపిక కూడా ఉండకపోవచ్చు. కావాలంటే ఒక రూపాయి పోయినా కంఫర్ట్ మిస్ కాకూడదు అనుకుంటారు. ఇంకొందరు అయితే వారి ప్రాంతానికి బస్సు సర్వీసులు లేకపోతే తప్పుకుండా ఇలాంటి రైడింగ్ యాప్లను ఆశ్రయించాల్సిందే. కరోనా తర్వాత కాస్త ఈ సర్వీసులు తగ్గినా […]
సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలుగా మారుతున్నారు. కానీ 15 ఏళ్ల క్రితం వరకు కూడా సెలబ్రిటీ అంటే టీవీ, సినిమాల్లో నటించేవారు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు మాత్రమే అన్నట్లు ఉండేవి పరిస్థితులు. అయితే కాలం ఎంత మారినా సెలబ్రిటీలకు ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు మాత్రం తగ్గడం లేదు. మరీ ముఖ్యంగా వాళ్లు స్వేచ్ఛగా బయటకు వచ్చి తిరగలేరు.. మనలా షాపింగ్లు, రెస్టారెంట్లకు వెళ్లడం, సినిమా థియేటర్కు వెళ్లి సామాన్యుల […]
ఈ మద్య ప్రతి ఒక్కరూ.. ప్రతి చిన్నవిషయానికీ గూగుల్ని ఆశ్రయించడం పరిపాటిగా మారింది. ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు రూట్స్ తెలియనప్పుడు అడ్రస్ కోసం గూగుల్ మ్యాప్స్ని ఆశ్రయించడం సర్వసాధారణంగా మారింది. చాలా మంది ఈ గూగుల్ మ్యాప్ నమ్మకుని భంగపాటుకు గురైన సందర్భాలున్నాయి. ఓ ఆటో డ్రైవర్ గూగుల్ మ్యాప్ ని అనుసరిస్తూ ఏకంగా బ్రిడ్జీపైకి వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియోలో కనిపిస్తున్నట్టు.. ఓ ఆటో డ్రైవర్ […]