సాధారణంగా పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక ఈ సారి ఆ హైప్ మరింత పెరగనుంది. దానికి కారణం వరల్డ్ కప్ మాత్రమే అనుకుంటే పొరపాటే అవుతుంది. భారత్ తో వరల్డ్ కప్ మ్యాచ్ ఆడడానికి పాకిస్థాన్ దాదాపు 7 ఏళ్ళ తర్వాత భారత్ లోకి అడుగుపెట్టబోతుంది.
గుజరాత్ లో ఓ స్కూల్ విద్యార్థినిని ఓ యువకుడు వేధించాడు. తట్టుకోలేకపోయిన ఆ బాలిక.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే అతడిని చితక్కొట్టి దిమ్మతిరిగే షాకిచ్చింది. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
మంచి చదువు చదువుకొని సమాజంలో మంచి పొజీషన్లో ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు.. కానీ పరిస్థితుల కారణం, ఆర్థిక ఇబ్బందుల వల్ల మద్యలోనే చదువు ఆపిన వారు ఎంతోమంది ఉంటారు.
ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటుంది. ఈ క్రమంలోనే సమాజంలోని కొందరు హేళనకు కూడా గురి చేస్తుంటారు. అవమానాలు, హేళనలు ధైర్యంగా ఎదుర్కొన్ని విజయం సాధించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలానే ఓ ప్రొఫెసర్.. మిసెస్ క్వీన్ గా మారింది.
ఇతడు అతని స్నేహితుడిపై భార్యపై మోజుపడ్డాడు. ఎలాగైన ఆమెతో కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం.. ఆ దిశగా ప్రయత్నాలు మొదటు పెట్టాడు. కానీ, అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ క్రమంలోనే అతను మనసుపడ్డ వివాహిత ఫోన్ చేసి రాత్రి ఇంటికి రావాలంటూ చెప్పింది. ఆమె చెప్పినట్టే ఆ రోజు రాత్రి ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత జరిగింది ఇదే.
ఈ మద్య తరుచూ విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే టెక్నికల్ ఇబ్బందుల కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ టేకాఫ్ అయిన తర్వాత సమస్యలు తలెత్తడంతో పైలెట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నారు.
మూడేళ్ళ వయసున్న చిన్నారిని జర్మనీ ప్రభుత్వం తమ కస్టడీలోకి తీసుకుంది. తమ బిడ్డను తమకు ఇప్పించండి అంటూ ఆ చిన్నారి తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్నారు. అసలు కస్టడీలో పెట్టేంత తప్పు ఆ చిన్నారి ఏం చేసింది? అసలేం జరిగింది?
ఈ మద్య పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్ని మానవ తప్పిదాల వల్ల అయితే మరికొన్ని సాంకేతిక లోపాలు సంబవించడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి. లోకో పైలెట్స్ సమస్యలను సకాలంలో గుర్తించడం వల్ల ప్రమాదాలు తప్పుతున్నాయి.
క్రికెట్ అంటే అభిమానించని వారు ఉండరు.. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు. అయితే ఈ మద్య క్రికెట్ మైదానంలో పలు విషాదాలు వెలుగులోకి వచ్చాయి. క్రికెట్ మైదానంలో యువ ఆటగాళ్లు కన్నుమూస్తున్నారు.
ఈ రోజుల్లో కొందరు వ్యక్తులు వివాహ బంధానికి తూట్లు పొడుస్తూ అక్రమ సంబంధానికి ఊపిరి పోస్తున్నారు. సొంత కాపురాన్ని పక్కన బెడుతూ అనేక మంది అక్రమ సంబంధాల మోజులో సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే బరితెగించి ప్రవర్తించిన ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తకు పంగనామాలు పెట్టి సొంత మరిదిపై కన్నేసింది. అలా తన మరిదితో చీకటి కాపురాన్ని నడపిస్తూ అతడు దూరం కాకుండా సరికొత్త ప్లాన్ కు శ్రీకారం చుట్టి చివరికి ఎటు కాకుండా పోయింది. […]