ప్రకాశం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎర్రగొండ పాలెంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో.. దీన్ని వ్యతిరేకిస్తూ.. వైసీపీ నేతలు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది.
పెళ్లైన నాటి నుంచి ఎలాంటి గొడవలు లేకుండా ఆ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కానీ, రాను రాను భర్త రాక్షసుడిలా మారి భార్యను అనుమానించడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
భూ వివాదల కారణంగా అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. స్థలాలకు రేట్లు పెరగడంతో భూ వివాదలు బాగా పెరిగాయని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘర్షణల కారణం ఎంతో మంది హత్యకు గురయ్యారు. తాజాగా ప్రకాశం జిల్లాలో అదే తరహా ఘర్షణ జరిగింది.