ఏటికేడాది రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి గానీ తగ్గట్లేదు. ప్రభుత్వాలు తగు ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా ఫలితం ఉండట్లేదు. తాజాగా ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా.. అంబులెన్స్ సదుపాయం లేక మృతదేహాలను వాహనాలపై, భుజాలపై వేసుకొని తరలిస్తున్న దారుణమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.