ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ ఎంతటి విషాదాన్ని నింపిందో ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. ఈ ప్రమాదంలో మరిణించిన వారి కుటుంబాలు ఇంకా విషాదం నుంచి కోలుకోలేకపోతున్నారు..
శుక్రవారం చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. అలాగే ఓ వ్యక్తి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించిన ఓ బెంగాలీ ప్రయాణికుడు తన డైరీలో రాసుకున్న ప్రేమ కాగితాలు రైలు పట్టాలపై చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి.