మహాలక్ష్మి, సీతారామలక్ష్మి అత్తకోడళ్లు. మీరి మధ్య జరిగిన గొడవలకు ఉప్పు, నీప్పులా ఉండేవారు. ఇటీవల మరోసారి గొడవ పడ్డారు. దీంతో పక్కా ప్లాన్ తో ముందుకు కదిలిన కోడలు.. అత్త సీతారామలక్ష్మిని దారుణంగా హత్య చేసింది.
పేరుకి అతడో ఐపీఎస్ అధికారి. అన్యాయాన్ని ఎదురించి బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేయాల్సింది పోయి.. అదే జనాల పట్ల దారుణంగా వ్యవహరించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే?