నేటికాలంలో చాలామంది యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం వంటి కొరవడుతున్నాయి. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడిపోతున్నారు. తాము జీవితంలో ఇంకేమి సాధించలేమని తీవ్ర నిరాశలకు లోనవుతున్నారు. కొందరు పరీక్షల్లో ఫెయిల్ అయినా, ఉద్యోగం రాకపోయినా, పెళ్లికాక పోయినా తీవ్ర మానసిక వేదనకు గురై.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థిని దారుణ నిర్ణయం తీసుకుంది.