ఈ నెల టర్కీ, సిరియా దేశాల్లో సంబవించిన భూకంపం ఎంత ఘోరమైన విషాదాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిందే. ఈ భూకంప ప్రభావం వల్ల ఇప్పటి వరకు 44 వేల మందికి పైగా మరణించినట్లు తెలుస్తుంది. ఈ భూకంప పలుమార్లు సంబవిస్తూనే ఉందని అధికారులు అంటున్నారు.
ప్రపంచ దేశాలను ఇప్పుడు భూకంపాలు భయపెడుతున్నాయి. ఈ నెల 6న టర్కీ, సిరియాలో సంబవించిన భూకంపం ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటి వరకు 42 వేల వరకు మరణాలు సంబవించాయని.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంటున్నారు..