ఈ మద్య దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. రోడ్డు భద్రతా చర్యలు పాటించాలని ఆదేశాలు ఇస్తున్న కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని సార్లు ఇలాంటి ప్రమాదాలు డ్రైవర్లు ముందే పసికట్టి ప్రయాణీకుల ప్రాణాలు కాపాడిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా 30 మందితో వెళ్తున్న బస్సు డ్రైవర్ తనకు గుండె పోటు వచ్చినా.. ప్రాణాలు బిగపట్టి […]