పేదరోగులకు సర్కారు మరోమారు శుభవార్త చెప్పింది. నేటినుండి టీ-డయాగ్నిస్టిక్ సేవలు మరింత విస్తరించనున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యానికి వచ్చే రోగులు ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలనే ఉద్దేశంతో టీ-డయాగ్నస్టిక్ ను ప్రారంభించారు. ఈ సెంటర్లలో టెస్టుల సంఖ్యను నేటినుండి 134కు పెంచనున్నారు.
ఎంతో కష్టపడి ఉద్యోగం సాధించి జీవితంలో చోటు చేసుకున్న చిన్న చిన్న సంఘటనలతో నూరేళ్ల జీవితాన్ని ఆగం చేసుకుంటున్నారు. వ్యక్తిగత కారణాలతో కొందరు, కుటుంబకలహాలతో కొందరు జీవితంపై విరక్తి చెంది తనువు చాలిస్తున్నారు. ఇదే విధంగా ఓ కానిస్టేబుల్ తనకున్న చిన్న సమస్యతో ఆందోళన చెంది షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
ప్రస్తుతం మనిషిని శాసిస్తున్నది డబ్బు అనడంలో సందేహం లేదు. కోటలు మేడలు కట్టాలన్నా ... కాటికి నలుగురు మోయాలన్నా గుప్పెడు మెతుకులు పుట్టాలన్నా... ప్రాణం తీయాలన్నా ఒకటే రూపాయి అని ఓ తెలుగు సినిమాలోని పాటలో మాదిరిగానే డబ్బు దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. డబ్బు కోసం ఎన్ని దారుణాలు చోటుచేసుకుంటున్నాయో మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఇతరుల దగ్గర తమ అవసరాలకు డబ్బు తీసుకుని తిరిగి ఇచ్చే క్రమంలో ప్రాణాలు తీయడానికి సైతం వెనకాడట్లేదు.
పోలీసులు, అధికారులు ఎంత చైతన్యం తీసుకొచ్చినా కూడా.. రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. అతివేగం, నిర్లక్ష్యం కారణం ఏదైనా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
పరీక్షలంటే చాలు పిల్లల్లో అదో పెద్ద టెన్షన్. బాగా చదివేవారు కూడా ఎగ్జామ్స్ టైమ్లో ఆందోళన పడుతుంటారు. కొంతమంది పిల్లలైతే పరీక్షల గురించి అతిగా ఆలోచిస్తూ సరిగ్గా భోజనం చేయరు. తీవ్ర ఒత్తిడికి కూడా లోనవుతారు. అదే సమయంలో వారిని మంచిగా మోటివేట్ చేస్తే చాలా ఎనర్జీ ఫీల్ అవుతారు. పెద్దోళ్లు కాస్త ధైర్యం ఇస్తే చాలు.. ఏ భయం లేకుండా పరీక్షలకు ప్రిపేర్ అవుతారు. అలాంటిది స్వయంగా దేశ ప్రధానే వారికి సూచనలు, సలహాలు ఇచ్చి […]
రంగారెడ్డి జిల్లాలో కిడ్నాప్ కలకలం చెలరేగింది. ఓ యువతిని దాదాపు 100 మంది యువకులు కిడ్నాప్ చేశారు. యువతి ఇంటి వద్దకు వెళ్లిన యువకులు.. ఇంట్లో వారిపై దాడి చేసి మరీ యువతిని ఎత్తుకెళ్లారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తుర్కయాంచల్ మున్సిపాలిటీ, మన్నేగూడెలోని సిరిటౌన్ షిప్లో ముచ్చెర్ల దామోదర్ రెడ్డి, నిర్మల దంపుతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కూతురు వైశాలి ఉంది. ఆమె డెంటల్ డాక్టర్గా విధులు నిర్వర్తిస్తోంది. తాజాగా, మిస్టర్ టీ ఓనర్ నవీన్ […]
ఈ మద్య కొంతమంది చిన్న చిన్న విషయాలకు మనస్థాపానికి గురై క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరికొంత మంది ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. దాంతో కుటుంబాల్లో విషాదాలు మిగులుతున్నాయి. తాజాగా ఉరి వేసుకుని ముగ్గురు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల మద్యప్రదేశ్ నుంచి సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం భానూరు గ్రామానికి ఓ కుటుంబం వలస వచ్చింది. ఈ కుటుంబంలో తల్లి, కూతురు.. ఆమె మరిది ఒకే కుంటుంబానికి […]
Rangareddy: సమాజం ఎంత ఆర్థిక ప్రగతి సాధిస్తున్నా.. టెక్నాలజీ పరంగా ఎంత వృద్ధి చెందుతున్నా ఇంకా బాల్య వివాహాలు ఆగటం లేదు. కూతుళ్లను గుండెలపై కుంపటిలా భావిస్తున్న కొందరు తల్లిదండ్రులు చిన్న వయసులోనే వారికి పెళ్లిళ్లు చేస్తున్నారు. వయసులో ఆడపిల్లలకంటే చాలా పెద్దవారైన మగాళ్లతో పెళ్లి చేస్తున్నారు. తాజాగా, రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఓ సంఘటన చోటుచేసుకుంది. పుట్టిన రోజు వేడుకలని చెప్పి బాలికకు పెళ్లి చేశారు కుటుంబసభ్యులు. వయసులో 23ఏళ్లు పెద్ద వాడైన వ్యక్తితో పెళ్లి […]
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జీవో 111 రద్దు గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ప్రభుత్వం, జీవో వర్తించే ప్రాంతాల ప్రజలు.. దీన్ని రద్దు చేయాలని కోరుతుండగా.. పర్యవరణ పరిరక్షకులు మాత్రం.. GO 111 రద్దు చేస్తే భవిష్యత్తులో పెను ప్రమదం వాటిల్లుతుందని నిరసన తెలుపుతున్నారు. ఈ చర్చలు ఇలా సాగుతుండగానే.. GO 111 ఎత్తివేతకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో జీవో పరిధిలోని ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ 26 […]
హైదరాబాద్ నగర పరిధిలో కాల్పులు కలకలం రేపాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ గ్రామం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. స్కార్పియో కారుపై కాల్పులు జరపగా స్థిరాస్తి వ్యాపారులు రాఘవేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి మృతి చెందారు. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. వివరాల్లోకి వెళ్తే.. కర్ణంగూడకు వెళ్లే మార్గంలో ఓ స్కార్పియో […]