నేటి సమాజంలో మోసగాళ్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా మంచితనం అనే ముసుగులో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిని కనిపెట్టడం చాలా కష్టంగా మారుతుంది. తాజాగా ఓ మహిళ చేసిన అలాంటి పనే అందరిని షాక్ కి గురి చేసింది.
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి యువగళం పేరిట పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం కుప్పంలో ఆయన యాత్ర ప్రారంభం అయింది. నారా లోకేష్.. నందమూరి బాలకృష్ణ, టీడీపీ నేతలతో కలిసి అక్కడి గుడిలో ప్రత్యేక పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. యాత్ర చిత్తూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. లోకేష్ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. గురువారం పాదయాత్ర ద్వారా ఆయన […]
నేటికాలంలో సమాజం ఎటువైపు వెళ్తుందో అర్ధంకాని పరిస్థితి. మానవత్వం మంటగలిసిపోతుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు రక్షణ అనేది కరవు అవుతుంది. ఒంటరికిగా బయటకి వెళ్తే.. మానవ రూపంలో ఉన్న ఏ మృగం దాడి చేస్తుందో తెలియదు. ఇంకా దారుణం ఏమిటంటే అాలాంటి మానవ మృగాల నుంచి రక్షించాల్సిన కన్నవారే ఆడబిడ్డలపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా ఓ కసాయి కన్నతండ్రే.. కూతురిపై అత్యాచారం చేశాడు. కామాధుడిగా మారిన భర్త నుంచి బిడ్డను కాపాడాల్సిన తల్లే.. అతడికి సహకరించింది. సదరు బాలిక […]
చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం చోటు చేసుకుంది. స్థానిక పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని తోటి విద్యార్థులు చేసే హేళన భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. పలమనేరులోని ఓ ప్రైవేట్ స్కూల్ లో పదవ తరగతి చదువుతోంది మిస్బా. తండ్రి సోడా వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో తోటి విద్యార్థులు అమ్మాయి తండ్రి సోడాల వ్యాపారం పై హేళన చేశారు. సోడా వ్యాపారం చేసేవారికి ఇలాంటి స్కూల్ అవసరమా అంటూ ఎగతాళి […]
ప్రస్తుతం ఎటు చూసినా ట్రాఫిక్ సమస్యే. రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో.. కాలుష్యం ఒకవైపు.. మరోవైపు ట్రాఫిక్ సమస్య. వీటికి తోడు కొందరి నిర్లక్ష్యం కారణంగా ట్రాఫిక్ సమస్యలు మరీ ఎక్కువవుతున్నాయి. అయితే.. ఈ సమస్య ఇప్పటివరకు పెద్దవారినే ఇబ్బంది పెట్టేది. తాజాగా ఓ పిల్లాడు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించండి బాబోయ్ అంటూ..పోలీసులను ఆశ్రయించాడు. యూకేజీ చదువుతున్న ఆరేళ్లు ఈ బుడ్డోడు.. తమ స్కూల్ దగ్గర రోడ్డు తవ్వి ట్రాక్టర్లను అడ్డు పెట్టారని.. తమందరికీ ఇబ్బందులు తలెత్తుతున్నాయని […]