కర్ణాటకలో ఈ నెల 10 న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.. మే 13న ఫలితాలు వెలువడున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు హూరాహూరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా సరే పరాయి మగాడితో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. అంతేకాకుండా ఆ మహిళ తన ప్రియుడి వద్ద ఏకంగా రూ.3 లక్షలు తీసుకుని..!
ఈ మధ్యకాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్య్కూట్, రసాయనాలు, టపాసులు పేలుడు, ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో కుమారుడితో సహా దంపతులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మైసూర్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
తల్లిదండ్రులు బిడ్డలకు ప్రత్యక్ష దైవాలు. బిడ్డల కోసం జీవితాన్నే త్యాగం చేసిన తల్లిదండ్రులకు ఏం చేసినా రుణం తీరనిది. అయితే ఓ కుమారుడు మాత్రం తనవంతుగా తల్లి రుణం తీర్చుకునే ప్రయత్నం చేశారు.
స్టేజిపై డ్యాన్స్ చేస్తూ ఉన్న నమిత ఉన్నట్టుండి కిందపడిపోయింది. అది గమనించిన అక్కడి వారు ఆమెను ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆమె అప్పటికే చనిపోయింది. పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు.
పవన్ కల్యాణ్ చేసే సాయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సాయం చేయడంటూ ఎవరు తలుపుతట్టినా కాదనకుండా ఆదుకుంటారు. అలా నాలుగేళ్ల క్రితం వైజాగ్ లో చిన్నారి రేవతి కుటుంబానికి పవన్ కల్యాణ్ సాయంచేసిన విషయం తెలిసిందే.
క్షణకాల సుఖం కోసం నిండు నూరేళ్ల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తప్పు చేస్తే దొరికిపోతాం.. శిక్ష తప్పదు అని తెలిసినా సరే.. చాలా మంది ఆ తప్పుడు మార్గంలోనే వెళ్తున్నారు. వివాహేతర సంబంధాల కోసం దారుణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ఈ మధ్యకాలంలో క్రూర మృగాలు అడవులను వదలి జనావాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. పొలాల్లో పనులు చేసుకుంటున్న వారికిపై దాడులు చేస్తున్నాయి. ఇలా పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు దాడిచేసిన ఘటనల్లో కొందరు ప్రాణాలు కొల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. అయితే వీటిని జనవాసాల్లోకి రాకుండా ఎప్పటికప్పుడు అటవీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వాటిని పట్టుకుని తిరిగి అడవుల్లో వదలి పెడుతున్నారు. అయినా అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో ఈ కూర్ర మృగాల సంచారం కనిపిస్తుంది. తాజాగా కర్ణాటకలోని […]
ఆత్మహత్య.. ఈ మధ్యకాలంలో ఈ పదం బాగా వినిపిస్తోంది. తల్లి తిట్టిందని, నాన్న కొట్టాడని, పరీక్షలో తప్పానని, లవ్ ఫెయిల్ అయ్యిందని ప్రతిచిన్న కారణానికి చావే శరణ్యం అనుకుంటున్నారు. చిన్న వాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో మందిది ఇదే తీరు. అలాంటి వాళ్లకు, విద్యార్థులకు ధైర్యం చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడింది. తాను ఉండే కళాశాల హాస్టల్లోనే ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చందన(26) మైసూరులోని జేఎస్ఎస్ కళాశాలలో సైన్స్ లెక్చరర్గా పనిచేస్తోంది. అంబళై […]
ప్రభుత్వాలు ఎన్ని రూల్స్ పెట్టినప్పటికీ కొన్ని సినిమా హాళ్లు, పర్యాటక ప్రదేశాల్లో తినే వస్తువులు, అమ్మే వస్తువులు అధిక ధరలకు అమ్ముతుంటారు. గత్యంతరం లేక తప్పని సరి పరిస్థితుల్లో జనాలు కొంటుంటారు. కొంత మంది వీటి గురించి ప్రశ్నిస్తే.. ఏం చేస్తారో చేసుకో అన్నట్టు అమ్మేవారు మట్లాడటం చూస్తూనే ఉంటాం. కానీ ఎంఆర్పీ ధరకంటే వ్యాపారి రూ.20 అధికంగా తీసుకోవడంపై ఓ రిటైర్ట్ టీచర్ మూడేళ్ల పాటు న్యాయపోరాటం చేసి చివరికి విజయం సాధించాడు. ఈ ఘటన […]