తెలంగాణలో భారీ వర్షాల కారణంగా మోరంచ వాగు ఉధృతికి మోరంచపల్లి గ్రామం నీట మునిగింది. 1500 మంది గ్రామస్తులు ఏమయ్యారో తెలియని పరిస్థితి. వీరంతా సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.