బతుకుదెరువు కోసం పుట్టిపెరిగిన ప్రాంతాన్ని, సొంతవారిని వదులుకుని విదేశానికి ప్రయాణమైన ఓ శరణార్థుల బృందాన్ని మృత్యువు కబళించింది. పడవ మునిగిన ఈ ఘటనలో 34 మంది జలసమాధి అయ్యారు. ఈ విషాద ఘటన ఎక్కడ జరిగిందంటే..!
ఈ మద్య భూమి, ఆకాశంలోనే కాదు సముద్ర ప్రాంతాల్లో కూడా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పరిమితికి మించి ప్రయాణీకులతో వెళ్తున్న నౌకలు అనుకోకుండా ప్రమాదాలకు గురి అవడం.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది.