ట్విట్టర్ ని ఢీ కొట్టే యాప్ రాదని అనుకున్న సమయంలో దానికి గట్టి పోటీ ఇచ్చే విధంగా మెటా నుంచి థ్రెడ్స్ యాప్ లాంఛ్ అయ్యింది. లాంఛ్ అయిన కొన్ని గంటల్లోనే కోటి మందికి పైగా యాప్ ఇన్స్టాల్ చేశారు.
వాట్సాప్లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ వస్తే కనుక అందరూ ధైర్యంగా ఉండవచ్చు. అలానే తడి గుడ్డ వేసుకుని పడుకోవచ్చు. ఇంతకే ఆ ఫీచర్ ఏంటంటే?
ఫేస్ బుక్ అంటే ఎవరికి తెలియదు చెప్పండి. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి యూజర్ ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ని వాడుతున్నారు. అయితే మీరు ఫేస్ బుక్ లో షేర్ చేసుకునే సమాచారం సేఫ్ అని నమ్ముతున్నారా? ఈ డీటెయిల్స్ ఎవరికైనా లీక్ అయితే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న ఎప్పుడైనా మీకు వచ్చిందా?
సోషల్ మీడియాలో ఇన్ స్టాగ్రామ్ కి క్రేజ్ బాగా పెరిగింది. ఇప్పుడు అందరూ ఇన్ స్టానే వాడుతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండటానికి, రీల్స్ చేసేందుకు ఇన్ స్టాని బాగా వాడుతున్నారు. ఈ ఇన్ స్టాగ్రామ్ కి ఎంత క్రేజ్ ఉందో చెప్పే ఒక ఘటన జరిగింది.
ఇటీవల వరుసగా ఉద్యోగాలు తొలగిస్తూ వార్తల్లో నిలిచిన ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. జుకర్ బర్గ్ మరోసారి తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
మెటా సంస్థ- ఫెస్ బుక్ గురించి దాదాపుగా ప్రపంచంలో చాలా మందికి తెలిసే ఉంటుంది. సోషల్ మీడియా యాప్స్ లో వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఈ సంస్థకు చెందినవే. ఈ మెటా సంస్థ సీఈవో మార్క జుకర్ బర్గ్ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్థిక మాంధ్యం, లాభాల క్షీణత, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న వ్యాపార భయలు.. కారణం ఏదైతేనేని రోడ్డున పడుతున్నారు ఉద్యోగులు. ఈ క్రమంలోనే ఓ కంపెనీ 11 వేల మందిని తీసేసి నాలుగు నెలలు గడవకముందే.. మరో 10 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించే చర్చ జరుగుతోంది. టెక్ దిగ్గజాలు, కంపెనీలు సైతం అన్నీ ఈ ఏఐ టెక్నాలజీ మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. తాజాగా ఈ కోవలోకి మెటా సంస్థ కూడా చేరింది.
మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ సేవలను ఉచితంగా అందించిన మెటా.. ఇక నుంచి ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలకు సంబంధించి ఆ సేవల కోసం నెలవారీ ఛార్జీలు వసూలు చేయనుంది. ఈ విషయాన్ని మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా ప్రకటించారు. ఆ ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయంటే?
ఇప్పటికే పలు టెక్ దిగ్గజ కంపెనీలు తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించి ఉద్యోగులకు ఆందోళన కలిగించాయి. తాజాగా ఫేస్ బుక్ సంస్థ కూడా తమ ఉద్యోగులకు గుండెల్లో బాంబు పేల్చింది. ఫేస్ బుక్ మాతృ సంస్థ.. మెటా ప్లాట్ ఫామ్స్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తమ కంపెనీలో పని చేస్తున్న 13 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. 11 వేల […]