దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తవ్వే కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేడు కవిత విచారణకు హాజరుకానుంది. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆ వివరాలు..