పంజాబ్ నుండి హిమాచల్ ప్రదేశ్ వరకు ఉత్తర భారతం మొత్తం వరదలకు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ప్రకృతి విపత్తు సమయంలో సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొన్న మహిళా అధికారుల గురించి మాట్లాడుకుందాం..
సాధారణంగా మనం పడుకున్న తర్వాత నిద్రలో కలలు రావడం సహజం. కానీ గ్రామీణ ప్రాంతాల ప్రజలు మాత్రం వీటి పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. నిద్రలో పిడ కలలు వస్తున్నాయని మాంత్రికులను సంప్రదిస్తుంటారు. కానీ హిమాచల్ ప్రదేశ్ లోని ఓ యువకుడు నిద్రలో పీడ కలలు వస్తున్నాయని షాకింగ్ డిసిషన్ తీసుకున్నాడు. ఇదే ఘటన స్థానికంగా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. పీడ కలలు వస్తున్నాయని ఆ యువకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఆ తర్వాత ఏం […]
నిత్యం ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యం లేదా ఇతర కారణాల వలన రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎందరో అమయాకులు బలైపోతున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభంవించింది. 45 మంది విద్యార్ధులతో విహారయాత్ర వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో దాదాపు 16 మంది మరణిచింనట్లు సమాచారం. ఈ ఘటనపై కులు పట్టణ డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ తెలిపిన వివరాల ప్రకారం.. విహారయాత్రలో భాగంగా పాఠశాల […]