ప్రస్తుత కాలంలో ఏదైన జబ్బు వచ్చి ఆసుపత్రికి వెళ్తే.. జేబు మెుత్తం ఖాళీ చేసుకోవాల్సిందే. ఇలాంటి స్థితిలో పేదలకు వరంలా ఒక చారిటబుల్ ట్రస్ట్ వచ్చింది. పేదలకు కేవలం ఒక రూపాయితో వైద్యం అందిస్తోంది. ఇక పూర్తి వివరాల్లోకెళ్తే..