సినిమాలు యువతపై తీవ్ర ప్రభావాన్నిచూపిస్తున్నాయి. హీరోలు వేసుకున్న డ్రెస్ల దగ్గర నుండి స్టైల్స్ వరకు వారిని అనుకరిస్తుంటారు. సినిమా చూశాక.. వారిలా ఫేమస్ కావాలని చిత్ర, విచిత్ర వేషాలు వేస్తుంటారు. ఇవన్నీ శ్రుతిమించనంత వరకు బాగానే ఉంటాయి. కానీ ఈ సినిమా పిచ్చి తలకెక్కిచుకొని, తోచిందల్లా చేస్తే చిక్కులు ఎదుర్కొక తప్పదు. ఈ సినిమా చూసి ఫేమస్ కావడం కోసం స్నేహితుడ్నే బలితీసుకున్నారు ముగ్గురు యువకులు. హైదరాబాద్ పాతబస్తీలో జియాగూడలో గత నెల 22న నడిరోడ్డుపై దారుణ […]
హైదరాబాద్ లో ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస దొంగతనాలు కలవరపెడుతున్నాయి. గత వారం ఒకే రోజు పలు చోట్ల దొంగలు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. ఇళ్లల్లో కూడా దొంగతనాలు జరిగిన ఘటనలు వెలుగుచూశాయి. దీంతో నగర వాసులు భయాందోళనలకు గురయ్యారు. అయితే ఇవన్నీ దొంగల పనని పోలీసులు నిర్దారణకు వచ్చారు. కానీ పోలీసు అకాడమీలో చేతి వాటాన్ని ప్రదర్శించిన వ్యక్తి గురించి తెలుసుకుని అవాక్కవ్వడం వాళ్లవంతైంది. వివరాల్లోకి వెళితే.. రాజేంద్ర నగర్ లోని పోలీసు అకాడమీలో […]
నేటి కాలం యువత రోడ్డుపై అడ్డు అదుపు లేకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తోటి వాహనదారులకు ఇబ్బందులను కలగజేస్తుంటారు. వీటిపై నగర పోలీసులు సైతం ఓ నిఘా ఉంచి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది వాహనదారులు హెల్మెట్, లైసెన్స్, ఆర్సీ లాంటివి లేని సమయంలో చలాన్లు పడకూడదని భావించి ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా అడ్డదారుల్లో వెళ్లేందుకు అనేక మార్గాలు వెతుకుతుంటారు. మరీ ముఖ్యంగా వాహనాల నెంబర్ ప్లేట్ లో […]
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసులో రోజుకో ట్వీస్ట్ చోటుచేసుకుంటోంది. పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులను విచారిస్తున్న క్రమంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచార ఘటనలో చేసిన పనిని ఒకరిపై మరొకరు చెప్పుకున్నట్లు పోలీలుసు వెల్లడించారు. ముగ్గురు మైనర్లను, ఒక మేజర్ ను విడివిడిగా విచారించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, సాదుద్దీన్ను విచారిస్తున్న క్రమంలో అతను.. ముందుగా మైనర్లే ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పాడని పోలీసులు అంటున్నారు. దీంతో […]
నగరంలో డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరుగుతోంది. ఈ మధ్య కాలంలో రాడిసన్ హోటల్ లో జరిగిన సంఘటనే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. హోటల్ పై పోలీసులు రైడ్ చేస్తున్నారన్న సమాచారం ముందే తెలియడంతో.. పబ్ నిర్వాహకులు కొంతమేర అప్రమత్తమయ్యారు. ఈరైడ్ లో చాలా మంది ప్రముఖులకు చెందిన పిల్లలు పట్టుబడ్డ విషయం కూడా తెలిసిందే. ఈ ఘటనతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. వీటి నిరోధంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లాగే డ్రగ్స్ టెస్టులు నిర్వహించేందుకు […]
ప్రజాప్రతినిధులు.. తమ అధికారాన్ని చూసుకుని ప్రభుత్వ అధికారులు, పోలీసులపై రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తమని ఎవరు ఏమి చేయలేరులే అనే ధోరణిలో ఉంటున్నారు. రాజకీయ నేతలు అధికారులను బెదిరించే ఘటనలు నిత్యం అనేకం చూస్తున్నాం. ఏదైన సమస్య ఉంటే అధికారులతో సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకోవాలి. కానీ రెచ్చిపోయి మాట్లాడటమే సరైనది అనే విధానంలో కొందరు నేతలు ఉన్నారు. ఇటీవల పోలీసులపై భోలక్ పూర్ ఎంఐఎం కార్పొరేటర్ రెచ్చిపోయి మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఎంఐఎం కార్పొరేటర్ పోలీసులపై […]
దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డబ్బును కొట్టేయడానికి ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు సైబర్ మోసగాళ్లు. మీ KYC వివరాలను అప్డేట్ చేస్తామని, మీకు ఉద్యోగం వచ్చిందని, మీ ఖాతాను బ్లాక్ చేస్తానని బెదిరించడం ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇక.. పొరపాటున తెలియని నెంబర్ నుంచి వచ్చిన కాల్ లిఫ్ట్ చేసి.. ఎవరు బాబు కాల్ చేస్తుంది అంటే చాలు.. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, హెల్త్కేర్, టెలికాం ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు..ఇలా అన్ని రకాల […]
తెలంగాణ ప్రభుత్వం సామన్యులకు సరైన న్యాయాన్ని అందించేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ వ్యవస్థతో సామాన్యులకు పోలీసులకు మధ్య ఓ స్నేహపూరిత వాతావరణాన్ని క్రియేట్ చేసింది. దీంతో పోలీస్ వ్యవస్థ మరింత పటిష్టమవ్వడంతో పాటు సామాన్య ప్రజానికం ధైర్యంగా ఫిర్యాదులు అందజేస్తున్నారు. ఇక తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. నగరంలో ఆకతాయిల ఆగడాలను అరికట్టి సమస్యలను పరిష్కరించేందుకు వాట్సప్ నెంబర్ ను ప్రవేశపెట్టారు. అనునిత్యం హైదరాబాద్ ప్రజలందరికీ […]
దొంగతనానికి వెళ్తే ఏం చేస్తారు? దొరికిందంతా దోచుకుని పారిపోతారు. కానీ, ఈ దొంగలు మాత్రం అలా కాదు.. ఏటీఎంలోని డబ్బులన్నీ కాల్చేశారు. పోలీసులు వచ్చారనే భయంతో వాళ్లు చేసిన పనికి ఏటీఎం మెషిన్లోని డబ్బులు కాలిపోయాయి. దీంతో అటు దొంగలకు, ఇటు బ్యాంక్ వాళ్లకు ఎవరికీ దక్కలేదు ఆ డబ్బులు.ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్ లోని పటాన్చెరు గోకుల్ నగర్లోని ఎస్బీఐ ఎటీఎమ్ లో కొందరు దొంగలు చోరీ […]
నేటికాలంలో కొందరు యువకులు విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు. సమాజ అభివృద్ధిలో ముందుడాల్సిన యువత.. ఘర్షణలకు దిగుతున్నారు. దీనికి తోడు మద్యం, గంజాయి వంటివి తీసుకోవడంతో యువత మరింత వక్రమార్గంలో వెళ్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఓ హోటల్ కొందరు యువకులు హంగామా సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. హైదరాబాద్ లోని మాదాపుర్ ప్రాంతంలోని ఓ హోటల్ కి బుధవారం రాత్రి కొందరు యువకులు వెళ్లారు. ఏమైందో తెలియదు కానీ హోటల్ సిబ్బందితో యువకులు […]