పంజాబ్ నుండి హిమాచల్ ప్రదేశ్ వరకు ఉత్తర భారతం మొత్తం వరదలకు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ప్రకృతి విపత్తు సమయంలో సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొన్న మహిళా అధికారుల గురించి మాట్లాడుకుందాం..
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న హిమాచల్ ప్రదేశ్ లో ఉస్మానియా ఆసుపత్రికి చెందిన ముగ్గురు వైద్యులు వరదల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారి సమాచారం తెలియక పోవడంతో కుటుంబసభ్యులు ఆందోలనకు గురవుతున్నారు.