కృషి, పట్టుదల ఉంటే ఆడపిల్లలైనా అన్ని విషయాల్లో ముందుంటారు. ఈ రోజుల్లో ఆడపిల్లలు రంగాల్లో దూసుకెళ్తున్నారు. పేరెంట్స్ వారికి అనుగుణంగా అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తే కొడుకులకు ఏమాత్రం తీసి పోరు.
ఇటీవల కాలంలో క్యాబ్ డ్రైవర్లు దురుసు ప్రవర్తన గురించి కథలు కథలుగా వార్తలు వచ్చాయి. స్పీడ్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, సరైన సమాధానం చెప్పకపోవడం, బుక్ చేసుకున్న ధర కన్నా ఎక్కువ వసూలు, చెప్పిన టైమ్ కి రాకపోవడం, ప్రయాణీకుల పట్ల
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ముఖం చూపెట్టకుండా తప్పించుకు తిరుగుతూ ఆ తర్వాత ఓట్ల కోసం ప్రజల వద్దకు వచ్చే లీడర్లకు జనం నుంచి వ్యతిరేకత వస్తుంది. ఆపదలో ఆదుకోని నాయకులను ప్రజలు నమ్మరు. ఇదే కోవకు చెందిన ఘటనలో ఓ ఎమ్మెల్యేపై జనం తిరగబడ్డారు.
వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, చేనేత వారికి, గీత కార్మికులకు పెన్షన్ అందించే ప్రభుత్వం ఇప్పుడు పెళ్లికాని వారికి పెన్షన్ అందించేందుకు సిద్దమవుతోంది. పెళ్లికాని స్త్రీ, పురుషులకు పెన్షన్ అందించడానికి ఓ పథకాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
సొసైటీలో ఎల్లపుడు శాంతిభద్రతలను కాపాడటం, పౌరులను, వారి ఆస్తులను రక్షించడం.. నేరాలను నిరోధించడం ఎలాంటి అల్లర్లు, విధ్వంసాలు జరగకుండా చూసేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు.
106 ఏళ్ల వయసులో రన్నింగ్ రేసులో పాల్గొని బామ్మ సరికొత్త రికార్డ్. వినటానికి నమ్మేలా లేకున్నా ఇది నిజం. ఇటీవల జరిగిన 18వ జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో 106 ఏళ్ల ముసలవ్వ పాల్గొని సత్తా చాటింది.
60ఏళ్లు దాటిన వృద్ధులకు..పిల్లలపై ఆధారపడకూడదన్న ఉద్దేశంతో వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నాయి పలు ప్రభుత్వాలు. అలాగే వితంతు పెన్షన్, వికలాంగుల కోసం పింఛను గురించి విన్నాం. ఇప్పుడు సరికొత్త పింఛను రాబోతుంది. అయితే ఇది..
ఈ మధ్యకాలంలో సినీ, రాజకీయ రంగాల్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలా ప్రముఖల మృతితో వారి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఒకరు మృతి చెందారు.