ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు ప్రజల మద్దతు కోసం ఇప్పటి నుంచి పలు రకాల వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.
కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం వరుస పెట్టి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గతంలో ఇచ్చిన హామీలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు వరుసగా గుడ్ న్యూస్ లు అందజేస్తున్నారు. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు శుభవార్త చెప్పగా.. బీడీ టేకేదార్లకు గుడ్ న్యూస్ అందించారు.
గతంలో ప్రజలకు ఏ సంక్షేమ, ప్రభుత్వ పథకాలు అందాలంటే క్యూలైన్లలో గంటల పాటు వేచి చూడాల్సిన అవసరం ఉండేది. ఆయా కార్యాలయాల చుట్టూ పదిసార్లు తిరగాల్సి వచ్చేది. పథకానికి అర్హులై లబ్ది పొందే సమయానికి పడిగాపులు కాయాల్సి వచ్చేది. కానీ..
దేశానికి వెన్నుముక రైతు. మన నోట్లోకి నాలుగు మెతుకులు వెళుతున్నాయంటే దానికి కారణం అన్నదాతే. దుక్కి దుక్కి, నీరు పోసి, నారు వేసి, పంట చేతికొచ్చేదాక అహర్నిశలు కంటికి నిద్రలేకుండా కష్టపడుతున్న రైతుకు చివరకు సున్నం మిగులుతుంది.
ఆంధ్రప్రదేశ్లోని జగన్ సర్కార్ పేద, మధ్యతరగతి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు చేపట్టిన పాదయాత్రలో నవరత్నాల పేరిట ఇచ్చిన హామీలను సీఎం పదవిని అధిరోహించిన తర్వాత విడతల వారీగా
ఆంధ్రప్రదేశ్లోని జగన్ సర్కార్ ప్రజా ప్రభుత్వమని నిరూపించుకుంటుంది. అదే సమయంలో ఉద్యోగులకు కొన్ని వరాలను ఇస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పలు ధపాలుగా నెరవేర్చుకుంటూ వస్తుంది ఈ ప్రభుత్వం.