ఓ మహిళ దారుణానికి పాల్పడింది. ఆస్తి కోసం ఏకంగా సొంత అత్తమామలను దారుణంగా హత్య చేసింది. ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అసలేం జరిగిందంటే?