భారత మాజీ అంతర్జాతీయ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చారు. ఓ ఈవెంట్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన సచిన్ రామ్ చరణ్ ను కలిశారు. ప్రస్తుతం సచిన్, రామ్ చరణ్ ల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకే సచిన్.. రామ్ చరణ్ ను ఎందుకు కలిశారంటే?
ఒకరేమో వ్యాపార వ్యవహరాలతో నిత్యం బిజీ బిజీగా గడిపే పర్సనాలిటీ కాగా.. మరొకరు షూటింగ్లతో ఏమాత్రం తీరిక దొరకని షెడ్యూల్తో బిజీ. వారే ఆనంద్ మహీంద్రా, రామ్ చరణ్.. నిత్యం బిజీగా ఉండే వీరిద్దరూ తాజాగా ఓ వేదిక మీద కలిశారు.. ఎక్కడంటే..