యాషెస్ సిరీస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ రనౌట్ తీరుపై వివాదం చెలరేగింది. అసలు రనౌట్ విషయంలో మెరిల్ బోన్ క్రికెట్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
క్రికెట్ ఆడే టైమ్లో గ్రౌండ్లో కొందరు ప్లేయర్లు చేసే పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొందరు ఆటగాళ్ల చర్యలైతే వీళ్లేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు అనేంతలా షాక్కు గురిచేస్తాయి. ఆసీస్ క్రికెటర్ లబుషేన్ చేసిన ఒక పని ఇలాగే హాట్ టాపిక్గా మారింది.
సాధారణంగా గ్రౌండ్ లో అభిమానులు రావడం చూస్తూ ఉంటాము. గతంలో ఇలా మేచ్ మధ్యలో వచ్చి తమ ఫేవరేట్ క్రికెటర్ ని కలిసి వెంటనే వెళ్ళిపోతారు. అయితే యాషెస్ లో మాత్రం కొంతమంది ఎవరి పర్మిషన్ లేకుండా మ్యాచ్ మధ్యలో వచ్చి అంతరాయం కలిగించారు. ఈ సమయంలో బెయిర్ స్టో చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు.
యాషెస్ సిరీస్ ఫస్ట్ టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అయితే ఇంగ్లీష్ జట్టు సెషన్, సెషన్కు మ్యాచ్పై తమ పట్టును బిగిస్తోంది. ఇంగ్లండ్ ఫ్యాన్స్ కూడా తమ టీమ్కు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ప్రత్యర్థి జట్టు ప్రధాన ఆటగాడు స్టీవ్ స్మిత్ను వాళ్లు ఒక ఆటాడుకుంటున్నారు.
ఇటీవలే డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలిచి ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన ఆసీస్ జట్టు.. ప్రస్తుతం యాషెస్ లో భాగంగా తొలి టెస్టు ఆడుతుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు కంగారూల జట్టుకు టెస్టు ఛాంపియన్ షిప్ కన్నా.. యాషెసే వారి తొలి తొలి ప్రాధాన్యమని అర్ధం అవుతుంది.
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో అభిమానులు ప్లకార్డులను ప్రదర్శిస్తుంటారు. తమ అభిమాన క్రికెటర్లపై ప్రేమను వాటితో వ్యక్తం చేస్తుంటారు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని క్రికెట్కు గుడ్బై చెప్పిన తర్వాత.. టీమిండియా ఆడిన మ్యాచ్ల్లో అతని అభిమానులు ‘వీ ఆర్ మిస్సింగ్ ధోని’ అంటూ ప్లకార్డులు దర్శనమిచ్చాయి. అలాగే విరాట్ కోహ్లీ 71వ సెంచరీ చేయాలని.. ఎప్పుడు ఆ సెంచరీ వస్తుందో అని కోహ్లీ ఫ్యాన్స్ ప్లకార్డులు ప్రదర్శించేవారు. ఆసియా కప్ 2022లో కోహ్లీ సెంచరీ […]