టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ సమంగా ముగిసింది. సిరీస్లో అద్భుతమైన ప్రదర్శనతో ఫామ్లో ఉన్న ఓ క్రికెటర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. చాలామంది సచిన్ టెండూల్కర్కు పోటీ అంటున్నారు. అతడి రికార్డులు ఇతడే బద్దలు కొడతాడంటున్నారు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ తరువాత ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ పేరు మార్మోగిపోతోంది. చాలా మంది క్రికెట్ విశ్లేషకులైతే ఇతడిని సచిన్ టెండూల్కర్తో పోలుస్తున్నారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక 51 సెంచరీల సచిన్ […]
చిరునవ్వులు చిందిస్తూ, తన చిట్టి చిట్టి మాటలతో ఆడియన్స్ని కట్టిపడేసిన చైల్డ్ ఆర్టిస్ట్ అనుష్క ప్రస్తుతం ఇండియాలో లేదు. డాడీ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినా.. బాలీవుడ్లోనే ఎక్కువగా సినిమాలు చేసిందట.
‘బజ్బాల్’ అనే పదం పుట్టకముందే.. అంతకుమించిన విధ్వంసంతో వన్డేల్లో రెండు సార్లు ప్రపంచ రికార్డులు నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించిన ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
టెస్టు క్రికెట్ లో తనకంటూ ఒక చరిత్రను లిఖించుకున్నాడు ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్. తాజాగా కెరీర్ కి గుడ్ బై చెప్పేసిన బ్రాడ్.. తాను లెజెండ్ గా మారడానికి ఒక ప్లేయర్ ఎంతో సహకరిచాడని తెలుస్తుంది.
యాషెస్ 2023 లో ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అతి చేష్టలు ఎక్కువైపోతున్నాయి. మొన్నటి వరకు ఆసీస్ ప్లేయర్లను టార్గెట్ చేసిన ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ఇప్పుడు వారి ఫ్యామిలీ జోలికి కూడా వస్తున్నారు.
ప్రస్తుతం క్రికెట్ ఒక బిజినెస్గా మారిపోయిందని విండీస్ లెజెండ్ క్రిస్ గేల్ అన్నాడు. జెంటిల్మన్ గేమ్లో మూడు దేశాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని.. ఇది మంచిది కాదన్నాడు.
బజ్ బాల్ క్రికెట్ అంటూ టెస్టు క్రికెట్ కి కొత్త నిర్వచనం చెప్పి అభిమానులని ఎట్రాక్ట్ చేస్తుంది ఇంగ్లాండ్ క్రికెట్ టీం. ప్రస్తుతం భారత క్రికెటర్లకు ఎలాంటి మ్యాచులు లేవు. ఆఫ్ఘనిస్తాన్ తో జరగాల్సిన వన్డే సిరీస్ కూడా వెనక్కి వెళ్ళిపోయింది. దీంతో ఇప్పుడు మన వారి దృష్టి యాషెస్ మీదకి మళ్లింది.