ఈ సంవత్సరం డాలర్ తో పోలీస్తే రూపాయి విలువ బాగా క్షీణించింది. ఈ క్రమంలో దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని పలువురు ఆర్ధిక నిపులు ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలల నుంచి డాలర్ విలువ పెరుగుతూ వస్తోంది. రూపాయి విలువ తగ్గుతుందని, ఆర్ధిక వ్యవస్థలోని పలు సమస్యలే ఇందుకు కారణమని కొందరు అభిప్రాయం పడుతున్నారు. ఈ ఏడాది డాలర్ తో పోలీస్తే రూపాయి విలువ 8 శాతం క్షీణించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి […]
నాలుగు దశాబ్దాల కేకుముక్క తాజాగా ఉంటుందా? అసలు దాన్ని వేలం వేయటానికి కారణమేంటి? ఆ కేకు ఎక్కడిది? ఎవరిది? ఎవరు తిన్నది? ఆకాలం నాటి కేకుముక్కను ‘వేలం’ వేస్తున్నారు అంటే ఏదో విశేషంగా ఉండే ఉంటుంది. నిజమే. ఆ కేకు ముక్కకు అంతటి ఘనత ఉంది మరి. ‘బ్రిటన్ రాణి డయనా పెళ్లి నాటి కేకు’ కావడమే ఆ కేకు ముక్క విశేషం. దీంతో ఆ కేకు ముక్కను దక్కించుకోవటానికి ఎంతోమంది దీని వేలం కోసం ఆసక్తిగా […]
పోలీసులు ఎంతగా నిఘా పెడుతున్నా రోజు కేసులు బయటపడుతూనే ఉన్నప్పటికీ సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతూనే వున్నారు. హైదరాబాద్లో ఫారెస్ట్ ఆయిల్ పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. ఆయిల్ పేరుతో రూ.11 కోట్ల మేర బాధితులకు టోకరా పెట్టారు కేటుగాళ్లు. ఫేస్బుక్తో గీతా నారాయణ్ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు అమెరికాలో ఖరీదైన ఆయిల్ బిజినెస్ట్ చేస్తున్నట్లు నమ్మించారు. వ్యాక్సిన్ తయారయ్యే అగ్రో సీడ్ ఆయిల్ సప్లయ్ చేస్తామని నమ్మించారు. ఇది నిజమేనని […]
ఎన్నో కంపెనీలు దేశ, ప్రపంచంలోని కష్టనష్టాలను చూసి సహృదయంతో ఎన్నో మిలియన్ల డాలర్లను దానం చేసాయి. స్వార్జితమే అయినా కరువు పరిస్థితులను, కరోనా స్థితిగతులను అర్ధం చేసుకుని తమ దాతృత్వాన్ని చాటుకున్నాయి. అయితే., గడిచిన 100 ఏళ్లలో అత్యధికంగా దానం చేసిన ఘనత మన భారతీయుడి కే దక్కింది. అతను భారతదేశపు అతిపెద్ద వ్యాపార సంస్థ టాటా గ్రూప్ ను స్థాపించాడు. ప్రపంచంలో ఇప్పటి వరకూ అత్యధిక దానం చేసి సేవా కార్యక్రమాలకు నగదు ఖర్చు చేసిన […]
కష్టమర్లని ఆకట్టుకోవడానికీ పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు చేస్తాయి ., ఖరీదైన వస్తువులతో అలంకరిస్తుంటాయి వ్యాపార సంస్థలు. ఓ పబ్ను మాత్రం దాని ఓనర్లు డబ్బుతోనే డెకరేషన్ చేసారు. ఆ డబ్బు విలువ రూ.కోట్లు ఉంటుంది. ఫ్లోరిడాలోని పెన్సాకోలా ప్రాంతంలో మెక్ గైర్ దంపతులు 1977లో మెక్ గైర్స్ ఐరీష్ పబ్ను ఏర్పాటు చేశారు. గైర్ సతీమణి మొల్లీ బేరర్గా ఉంటూ కస్టమర్ల ఆర్డర్లను తెచ్చి ఇచ్చేది. సర్వీసు మెచ్చి ఒక వ్యక్తి ఒక డాలర్ నోట్ టిప్ […]
ఆపిల్ సర్వీస్ సెంటర్ టెక్నీషియన్లు చేసిన నీచమైన పనికి ఆపిల్ సంస్థ భారీ జరిమానా చెల్లించబోతోంది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఓ విద్యార్థిని 2016లో తన ఐ ఫోన్ను రిపేర్ కోసం ఆపిల్ సర్వీస్ సెంటర్కు ఇచ్చింది. అయితే ఆ ఫోన్లో ఉన్న ఆమె ఫొటోలు, వీడియోలు ఫేస్బుక్లో పోస్టు అయ్యాయి. రిపేర్కు వచ్చిన ఫోన్లోని వ్యక్తిగత చిత్రాలను అక్కడి టెక్నీషియన్లు సామాజిక మాధ్యమాల్లో ఉంచిన వ్యవహారంలో బాధితురాలికి కొన్ని కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించింది. ఒరెగాన్లోని […]
టీకాలు వేయించుకునేందుకు జనాలను ప్రోత్సహించేందుకు అమెరికాలో కొన్ని రాష్ట్రాలో అనేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. ప్రోత్సాహకాలు ఎందుకంటే టీకాలు వేయించుకునేందుకు జనాలు ముందుకు రావటంలేదు కాబట్టే. వినటానికి కాస్త విచిత్రంగా ఉన్నా వాస్తవం అయితే ఇదే. అమెరికా జనాభా 33 కోట్లు. అందరికీ టీకాల కార్యక్రమాన్ని పూర్తిచేసుకునేందకు ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది. జనాలు కూడా బాగానే స్పందించారు. మొదటి డోసు వేయించుకున్న వారు 16 కోట్లమందున్నారు. అలాగే రెండు డోసులు వేయించుకున్న వారిసంఖ్య 12 కోట్లు. మొదట్లో […]
భారత్లో నెలకొన్న దయనీయ పరిస్థితులపై అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి సెనేటర్ కమలా హ్యారిస్ విచారం వ్యక్తం చేశారు. భారత్లోని పరిస్థితులు హృదయవిదారకమని ఉపాధ్యక్షురాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరోనా మృతుల ఫ్యామిలీలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్ విలవిల్లాడుతోంది. ప్రతిరోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఆస్పత్రుల్లో కరోనా రోగులకు బెడ్లు దొరకని పరిస్థితి. మరోవైపు ప్రాణవాయువు కొరత కారణంగా గాల్లో కలుస్తున్న ప్రాణాలు. ప్రస్తుత సంక్షోభ సమయంలో […]
బహామాస్లో నివసిస్తున్న ఓ ఉన్నత కుటుంబం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారి ప్రైవేట్ ఐలాండ్లో పనిచేస్తే ఏడాదికి 1,20,000 డాలర్లు (ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం రూ.88 లక్షలు) చెల్లిస్తారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న జంటలకు బంపర్ ఆఫర్, ఈ ప్రైవేట్ దీవిలోని ఇంట్లో పనిచేస్తే ఏడాదికి రూ.88 లక్షలు సంపాదించవచ్చు. అంటే నెలకు సుమారు రూ.7.3 లక్షలు చేతికి అందుతాయి. అయితే, వీరు కేవలం పెళ్లయిన జంటకు మాత్రమే ఈ అవకాశం ఇస్తారు. జీతం […]
వినోద్ ఖోస్లా!.. సిలికాన్ వ్యాలీని ప్రభావితం చేసిన ప్రధానమైన వ్యక్తుల్లో ఒకరు. సన్ మైక్రోసిస్టమ్స్ సహవ్యవస్థాపకుల్లో ఒకరు. 1986 లో ప్రారంభించబడిన క్లీనర్, పెర్కిన్స్, కౌఫీల్డ్, బయ్యర్స్ సంస్థలో ప్రధాన వాటాదారు. ప్రస్తుతం ఖోస్లా వుడ్సైడ్ కాలిఫోర్నియాలో తన భార్య నీరూ ఖోస్లా, పిల్లలు నీనా, వాణి, అను, నీల్ లతో కలిసి నివాసముంటున్నారు. మహమ్మారితో పోరాడుతున్న భారత్కు ప్రపంచ దేశాలే కాకుండా పలు దేశాల్లో స్థిరపడ్డ ప్రవాసులు కూడా అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలో […]