సినిమా ఇండస్ట్రీలో రోజురోజుకీ కాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. ఎన్టీఆర్-ఏఎన్నార్ జనరేషన్ తర్వాత కనుమరుగైపోయిన మల్టీస్టారర్స్ కొద్ది సంవత్సరాల క్రితం మళ్లీ మొదలైంది. సీనియర్, యంగ్ హీరోలు కలిసి క్రేజీ మూవీస్ చేస్తున్నారు.
సెలబ్రిటీల షూటింగ్ ముచ్చట్లు, ఆన్ లొకేషన్ ఫోటోస్ వారి ఫ్యాన్స్తో పాటు నెటిజన్లను కూడా భలే ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ల త్రోబ్యాక్ పిక్స్ అయితే బాగా వైరల్ అవుతుంటాయి.
సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో.. ఏ వార్త ఫ్యాక్ట్, ఏది ఫేక్ అనేది తెలుసుకోవడం చాలా కష్టమైపోతుంది. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన న్యూస్ గురించి అయితే చెప్పక్కర్లేదు.
ఈ మద్య దొంగలు సామాన్యులే కాదు సెలబ్రెటీలను వదలడం లేదు. పక్కా స్కెచ్ తో చోరీలకు పాల్పపడుతున్నారు. సెలబ్రెటీల ఫిర్యాదు మేరకు సీసీ టీవీలను ఫాలో చేసి నింధితులను పట్టుకుంటున్నారు పోలీసులు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఓవైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రొడక్షన్ లోకి కూడా ఎంటర్ అయ్యాడు. ఇటీవల సితార బ్యానర్ లో నిర్మితమవుతున్న సినిమాలలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ మెంట్ అయితే కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి పెట్టుబడి లేకుండా దర్శకుడు త్రివిక్రమ్ కి కోట్లు అందుకోబోతున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఏ విషయాన్నైనా సోషల్ మీడియా ఇట్టే.. వరల్డ్ వైడ్ ఫార్వార్డ్ చేసేస్తోంది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు, వీడియోలు సైతం సమాజంలో భారీ మార్పులను సూచిస్తాయి. ఇలాంటి తరుణంలో సార్ సినిమా కోసం ఓ స్కూల్ స్టూడెంట్స్ చేసిన డిమాండ్.. ఏకంగా ప్రొడ్యూసర్ స్పందించి ఫ్రీ షో వేయాలని స్పందించేలా చేసింది.
ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ హీరోయిన్ సోనియా అగర్వాల్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలోనే ధనుష్ తన అన్నకు ఓ సలహా ఇచ్చారంట..
ప్రముఖ తమిళ హీరో ధనుష్ చెన్నైలోని పోయస్ గార్డెన్లో విలాసవంతమైన ఇల్లు కట్టుకున్న సంగతి తెలిసిందే. ధనుష్ ఈ ఇంటి కట్టుకోవటానికి ఓ బలమైన కారణం ఉందట. రజినీకాంత్తో విభేదాల కారణంగా ఈ ఇళ్లు కట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.