నేటి కాలం యువత చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారని, ప్రియుడు మోసం చేశాడని, చదువుల్లో రాణించలేకపోతున్నాననే కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతూ చివరికి.. కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. సరిగ్గా ఇలాగే ఓ బాలిక ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. అసలేం జరిగిందంటే?
మద్యం ముగ్గురి కుటుంబాల్లో విషాదం నింపింది. కారు కొన్న ఆనందాన్ని స్నేహితులతో పంచుకుందామనుకున్నాడు. కానీ ఆ ఆనందం ఎంత సేపు నిలువలేదు. పార్టీ చేసుకునేందుకు వెళ్లి .. ముగ్గురు విగత జీవులుగా మారారు. ఈ ఘటన కృష్ణా జిల్లా చోడవరంలో చోటుచేసుకుంది.
ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు ఎక్కువయ్యాయి. ఈ మోసాలకు సామాన్యులే కాదూ ప్రముఖులు సైతం బలౌతున్నారు. ఒక్క ఫోన్ కాల్ తో వారిని బురిడీ కొట్టించి.. ఖాతాల్లో డబ్బులు మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. మీరు లక్కీ డ్రా గెలిచారనో, మీ ఎటిఎం పనిచేసే కాలం అయిపోయిందనే, తాము బ్యాంకు అధికారులమనో, మరో కట్టు కథతోనో డబ్బును కొల్లగొడుతున్నారు. ఇలా కేవలం ఒక్క ఫోన్ కాల్ తో సబ్ రిజిస్ట్రార్ నుండి డబ్బులు నొక్కేసిన ఘటన అనకాపల్లి […]
ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల విషయంపై రచ్చ నడుస్తోంది. మూడు రాజధానులు కావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటుంటే.. ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయంలో కుట్ర చేస్తున్నాయని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రజలు ఏం కోరుకుంటున్నారో తేల్చేద్దామని వైసీపీ ప్రభుత్వం విశాఖ గర్జన పేరిట ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అభివృద్ధి వికేంద్రీకరణ, 3 రాజధానులకు మద్దతుగా ఈ నెల 15న విశాఖ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇక ఈ గర్జనలో అన్ని వర్గాలు పాల్గొంటాయని, అన్ని […]
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. 1998 డీఎస్సీలో ఎంపికన వారికి నియమాక పత్రాలు అందజేసే ఫైల్ పై సీఎం జగన్ మోహన్ రెడ్డి సంతకం చేశారు. దీంతో అప్పటివారిలో చాలా మంది ప్రభుత్వం ఉపాధ్యాయులుగా ఎంపికైనారు. అప్పట్లో డీఎస్సీకి ఎంపికైన వారిలో కొందరు ఇప్పుడు కూలీలుగా మారగా, మరికొందరు వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డారు. ఆ క్యాలిఫైడ్ అభ్యర్థుల జాబితా లో ఓ వైసీపీ ఎమ్మెల్యే కూడా […]