త్వరలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి.. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు అధికార పార్టీ పలు అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారు.
దేశాన్ని రెండేళ్లు పట్టి పీడించిన కరోనా కొంతకాలం తగ్గుముఖం పట్టినా.. ఇప్పుడు మళ్లీ విజృంభిస్తుంది. దేశంలో మళ్లీ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ప్రస్తుతం వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీలో వచ్చే ఎన్నికలకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్దమవుతున్నాయి.
జగన్ ప్రభుత్వం ఈసారి వార్షిక బడ్జెట్ను పకడ్బందీగా ప్లాన్ చేసింది. ఎన్నికల ఏడాది కావడంతో అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా బడ్జెట్ను రూపొందించింది. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. బడ్జెట్ కేటాయింపుల్లో ఏయే శాఖలకు ఎంత ఇచ్చారంటే..!
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తీరు గత కొంత కాలంగా వివాదాస్పదంగా మారింది. సొంత పార్టీపైనే ఆయన విమర్శలు చేశాడు. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ ఆరోపణలు చేయడంతో.. ఈ విషయం రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇక తాజాగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరోసారి కోటంరెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది. ఆయనపై మంత్రి అంబటి ఫైర్ అయ్యారు. ఆ వివరాలు..
ఏపీ రాజధాని అంశం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా లేదు. విపక్షాలు అమరావతే ఏకైక రాజధానిగా ఉంచాలని పట్టుబడుతుండగా.. వైసీపీ నేతలు మాత్రం మూడు రాజధానులు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఆ వివరాలు..
Buggana Rajendranath Reddy: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభం అయ్యాయి. సమావేశం మొదలైన నిమిషాల్లోనే టీడీపీ సభను అడ్డుకోవటానికి ప్రయత్నించింది. టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టి సభలో గందరగోళం సృష్టించారు. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాలు పెడదామని స్పీకర్ ఎంత చెప్పినా టీడీపీ సభ్యులు వినలేదు. ఈ నేపథ్యంలో బుగ్గన టీడీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తూ […]