ఎంతగానో ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేసాయి. మరి ఫలితాలను ఎలా చూసుకోవాలి? ఎక్కడ చూసుకోవాలి? అలానే సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు ఉంటాయి? అనే వివరాలు మీ కోసం.
విద్యార్థులతో పాటు వారి పేరెంట్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇంటర్ రిజల్ట్స్ వచ్చేశాయి. ఈసారి ఫలితాల్లో బాలికల హవా నడిచింది.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాలు రానే వచ్చాయి. ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రతి పేద విద్యార్థికి ఉన్నత చదువు అందాలనే ఉద్దేశ్యంతో ఇప్పటికే పలు పథకాలు అమల్లోకి తీసుకు వచ్చారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. అమ్మఒడి, నాడు-నేడు, జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్ రైతు భరోసా వంటి ఎన్నో పథకాలను ప్రజా సంక్షేమం కోసం ప్రారంభించి.. దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఇలానే గత ప్రభుత్వ పాలనకు, వైసీపీ పరిపాలనకు గల తేడాలను వివరిస్తూ ప్రజల్లోకి పలు కార్యక్రమాలు తీసుకెళ్లారు. తాజాగా మరో గొప్ప కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది
ఏపీ రాజకీయాలు ఈ మధ్య కాలంలో చాలా ప్రత్యేకం అయిపోయాయి. ఇక్కడ ఉండే సవాళ్లు, ఆరోపణలు, ట్విస్ట్ లు, త్యాగాలు, కవ్వింపులు మిగతా రాష్ట్రాలలో కచ్చితంగా ఉండవు. ఇంతేనా? ఏపీలో నాయకుల పని తీరుకి ర్యాంకింగ్స్ కూడా ఉంటాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి అప్పుడప్పుడు ఈ ర్యాంక్ లు బయటకి చెప్తూ ఉంటారు. గతంలో గడపగడపకి కార్యక్రమంలో ఏయే నేతలు ముందున్నారో సీఎం సారే స్వయంగా ప్రకటించారు. అయితే.. ఇప్పుడు పరిపాలన విషయంలో ఏ మంత్రులు […]
ఆంధ్రప్రదేశ్ లో వరుసగా పరీక్షల ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో టెన్త్ క్లాస్, ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు విడదలయ్యాయి. తాజాగా ఈఏపీసెట్ ఫలితాలు ప్రకటించారు. జూలై 26న ఉదయం 11 గంటలకు విజయవాడ లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేశారు. ఈఏపీ సెట్ ర్యాంకులతో ఇంజినీరింగ్ కాలేజీలు, అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాలు పొందటానికి వీలుంటుంది. త్వరలోనే ఆయా విభాగాలకు సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. […]
రెండు రోజుల క్రితం వరకు కురిసిన భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి బీభత్సాన్ని సృష్టించాయో.. నష్టాన్ని మిగిల్చాయో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఇప్పటికి గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు వరద ప్రభావం నుంచి కోలుకోలేదు. ఈ భారీ వర్షాల వల్ల భద్రాచలంలో ఎంతటి ప్రమాదం సంభవించిందో ప్రత్యక్షంగా చూశాం. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంతటి భారీ వరద వచ్చిందని అధికారులు వెల్లడించారు. అటు ఏపీలో కూడా వరద ప్రభావం భారీగానే […]
ఆంధ్రప్రదేశ్ లో మే 6 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. తాజాగా ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా బుధవారం మధ్యాహ్నం విజయవాడలో విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇంటర్ మొదటి సంవత్సరంలో 2,41,599 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ […]
ఏపీ కేబినెట్ లో పలు మార్పులు చేర్పులు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే 24 మంది మంత్రులు తమ మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించారు. గురువారం ప్రారంభం అయిన కేబినెట్ మీటింగ్ కి ఖాళీ లెటర్ హెడ్లతో వెళ్లిన మంత్రులు కేబినెట్ భేటీలోనే వాటిపైనే తమ రాజీనామాలను చేశారు. మంత్రులు ఇచ్చిన లేఖలను తర్వాత సీఎం జగన్ గవర్నర్ కి సమర్పించనున్నట్లు సమాచారం. రాజీనామా అనంతరం సీనియర్ మంత్రి […]