తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 50 ఏళ్లుగా చలనచిత్ర పరిశ్రమలో స్టార్ నటుడిగా ఎదుగుతున్నాడు. రజనీకాంత్తో నటించడం అంటే అందరికీ ఓ విధంగా జాక్ పాట్ లాంటిది. అలాంటిది ఓ హీరోయిన్ ఏకంగా మూడు సార్లు నిరాకరించింది. ఆ వివరాలు మీ కోసం.. దాదాపు 5 దశాబ్దాలుగా సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న స్టార్ హీరో రజనీకాంత్. తమిళ సూపర్ స్టార్. బస్ కండక్టర్ స్థాయి నుంచి సూపర్ […]
76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2023 వేడుకలు ఫ్రాన్స్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఐశ్వర్య రాయ్ వేసుకున్న డ్రెస్పై నెటిజన్లు తీవ్రంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.
ఐశ్వర్య రాయ్ అంటే అందానికే అసూయ పుట్టేంత అందం ఆమె సొంతం. 50 పదుల వయసులో కూడా ఏమాత్రం వన్నె తగ్గని రూపుతో.. అందంతో అందరిని మాయ చేస్తోంది. అందం ఐశ్యర్య దాసోహం అయ్యిందని చెప్పవచ్చు. అలాంటి ఐశ్వర్య ఎవరూ ఊహించని పని చేసి భారీ షాక్ ఇచ్చింది. ఆ వివరాలు..
సెలబ్రిటీల మీద వచ్చినన్ని రూమర్లు.. ఇక ఎవరి మీద రావు. సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ఫేక్ న్యూస్ మరింత విస్తరిస్తోంది. సెలబ్రిటీల మీదనే కాక.. వారి పిల్లల గురించి కూడా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బీ మనవరాలు.. హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కోర్టు ఏమన్నదంటే..
సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీల గురించి వచ్చినన్ని తప్పుడు వార్తలు ఇక ఎవరి గురించి రావు. సెలబ్రిటీలు అయినందుకు వారితో పాటు.. వారి కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా సెలబ్రిటీల పిల్లల మీద కూడా తప్పుడు వార్తలు వస్తుంటాయి. ఐశ్వర్యరాయ్ కుమార్తె మీద కూడా ఇలాంటి తప్పుడు వార్తలు వచ్చాయి. ఆమె ఏం చేసింది అంటే..
స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్కు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉత్తరాదినే కాదు దక్షిణాదిలోనూ ఆమె లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఐష్కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఆమె అభిమానుల్లో కలవరం రేపుతోంది.
భారత పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ తన భార్య నీతా అంబానీ కోరిక మేరకు ఓ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించి.. కానుకగా అందించాడు. ఈ భవనం ప్రారంభోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు రాజకీయ, క్రీడ, సినీ, పారిశ్రామికవేత్తలెందరో తరలివచ్చారు.
లక్షలాది మంది ఆరాధించే ఓ స్టార్ హీరోయన్ను ప్రముఖ ఓటీటీ సంస్థ అవమానించడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంలో ఆ ఓటీటీ సంస్థకు లీగల్ నోటీసులు కూడా జారీ అయ్యాయి.
మాజీ విశ్వ సుందరి, ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. నాసిక్ లో ఆమె పేరుతో ఉన్న భూమికి పన్ను చెల్లించనందుకుగాను నాసిక్ తాసిల్దార్ ఈ నోటీసులు పంపారు. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని సిన్నార్లో ఐశ్వర్య రాయ్ పేరిట హెక్టారు భూమి ఉంది. ఆమె ఈ భూమికి సంబంధించి ఏడాది కాలంగా పన్ను చెల్లించలేదు. దీంతో జిల్లా యంత్రాంగంలోని సంబంధిత అధికారులు ఐశ్వర్య రాయ్ కు నోటీసులు […]