మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 75 ఏళ్లు దాటుతున్నా.. ఇంకా కొన్ని చోట్ల అంటరానితనం, కుల వివక్ష కొనసాగుతూనే ఉంది. అణగారిన వర్గాల వరానికి సామాజికంగా హీనంగానే చూస్తున్నారు. ఇలాంటి కుల వివక్షత రూపు మాపేందుకు కొంత మంది రాజకీయ నాయకులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ వింత ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే జమీర్ ఖాన్ దళితుడైన స్వామి నారాయణ్కు భోజనం కలిపి తినిపించారు. ఆ […]