ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్తను అందించింది. ఆ రోజున సున్నా వడ్డీ నిధులను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సీఎం జగన్ అంబేడ్కర్ కోన సీమ జిల్లా పర్యటనలో భాగంగా ఈ నిధులను విడుదల చేయనున్నారు.