యువరాజ్ సింగ్.. ఇండియన్ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన పేరు. దాదాపు 28 ఏళ తర్వాత టీమిండియా రెండో వన్డే వరల్డ్ కప్ గెలిచిందంటే అందుకు ప్రధాన కారణం.. యువీ. అయితే అది కేవలం అతని ఆటతోనే సాధ్యం కాలేదు. అతని పోరాటం, అతని త్యాగంతో టీమిండియా వరల్డ్ ఛాంపియన్గా అవతరించింది.
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంఛైజీ తరపున పాడ్ కాస్ట్ లో పాల్గొన్నాడు విరాట్ కోహ్లీ. ఈ సందర్భంగా సచిన్ టెండుల్కర్ పై పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. ఆ విషయంలో సచిన్ ఎక్కువ టైమ్ తీసుకున్నాడని, నేను మాత్రం 22 ఏళ్లకే సాధించాను అని చెప్పుకొచ్చాడు.